Home » visakha steel plant
విశాఖ పట్టణంలో ఈనెల చివరి నాటికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఫాక్టరీని ప్రైవేట్పరం చేయొద్దంటూ లక్ష్యంగా ఈ బహిరంగ సభను నిర్వహించనున�
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయంపై ఉద్యోగ, కార్మిక సంఘాలతో ప్లాంట్ యాజమాన్య�
విశాఖ స్టీల్ప్లాంట్ లిక్విడ్ విభాగంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది ఉద్యోగులు ద్రవంలో పడిపోవటంతో తీవ్రంగా గాయపడ్డారు.
రోజు రోజుకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం బలపడుతుందని..రాష్ట్ర బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ ఇక్కడి స్థితిగతులను కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియజేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి..!
ఏపీని కూడా ప్రైవేటీకరిస్తారా?
తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తన సినిమాలు ఆపేస్తే, ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే తప్ప బెదిరింపులకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సంఘీభావంగా...ఆయన దీక్ష చేయనున్నారు.
పవన్ కళ్యాణ్.. వారం కాదు ఏడేళ్లు టైమ్ ఇచ్చినా చేయం
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని