Home » Visakha
విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం అధికార పార్టీ నేతల బరితెగింపుని వెల్లడిస్తోందన్నారు. పోలీసులకే రక్షణ లేని..
చేప కొమ్ముకు ఉన్న విషం శరీరంలోకి ప్రవేశించడంతో మత్స్యకారుడు జోగన్న మృతి చెందాడు. మత్స్యకారుడి మృతిపై పరవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ తీరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత ..
విశాఖ నగరంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఓ యువకుడిని ప్రేమించారు. ఈ నేపథ్యంలో సదరు యువకుడు వేరే యువతితో మాట్లాడుతున్నప్పుడు బాలిక నిలదీసింది.
అక్రమంగా తరలిస్తున్న ఆవులను పోలీసులు పట్టుకుని ఆశ్రమానికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆవులు చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కలవరపెడుతుండగా ఏపీలోనూ టెన్షన్ పుట్టిస్తోంది. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్ పోటీలు జరుగుతుండగా 800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.
కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపడం లేదని నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా అన్నారు. ఎక్కువ మాస్ క్రౌడింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
మూఢ నమ్మకాలు మనుషులను మృగాలుగా మారుస్తున్నాయి. అనుమానాలు పెను భూతాలుగా మారుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో చిల్లంగి చేశారన్న అనుమానం ముగ్గురిని బలితీసుకుంది.
ఉద్యోగులు లేకుండానే విద్యుత్_ సరఫరా..! _
విశాఖ పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు.