Home » Visakha
ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్కల్యాణ్ ఐదు పేజీల లేఖ అందజేశారు. ఈ లేఖలో ఏముంది? మోడీతో పవన్ భేటీలో ఏం చర్చించారు? వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించా? లేక ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపైనా పవన్ ఫిర్యాదు చేశారా? వంటి అంశాలు పెను ఆసక్తిక
ప్రధానితో భేటీకి..కారణం అదేనా..?
ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా ప్రధాని, పవన్ భేటీ
విశాఖ జిల్లాలో స్నేక్ క్యాచర్ పాముకు స్నానం చేయించారు. మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో పాము కనిపించింది. బురదలో ఉన్న పామును కిరణ్ అనే స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు. దానికి బురద అంటడంతో స్నానం చేయించారు.
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ, కడప, కాకినాడ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజంపేట, ప్రొద్దుటూర�
విశాఖ జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో వలల వివాదంపై అధికారుల సీరియస్ అయ్యారు. పెదజాలరిపేట, కొత్త జాలరిపేట, జాలరిఎండాడ, వాశవానిపాలెం, మూలపాలెం గ్రామాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వార�
విశాఖ జిల్లా వాసవానిపాలెంలో టెన్షన్..టెన్షన్ నెలకొంది. మత్స్యకారుల మధ్య వల వివాదం మళ్లీ మొదలైంది. సంప్రదాయ-రింగు వల మత్స్యకారుల మధ్య గొడవ తలెత్తడంతో.. వారు రెండు వర్గాలుగా విడిపోయారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి గొడవ మొదలైంది.
బాబు రుషికొండవైపు రాకుండా ఎండాడ దగ్గరే ఆపేసి భీమిలివైపు మళ్లించారు. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అధిష్టానంపై పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. .‘నన్ను ఒకవైపే చూసారు..రెండో వైపు చూస్తే తట్టుకోలేరు..నేనేంటో చూపిస్తా’..దెబ్బకొట్టి చూపిస్తా’..
మిలాన్ విన్యాసాల్లో భాగంగా నేడు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించనుంది. నౌకాదళాలకు చెందిన వివిధ దేశాల ప్రతినిధులు ఈ కవాతులో పాల్గొననున్నారు.