Home » Visakha
బీజేపీ పాలిత ప్రాంతాల్లో లిక్కర్ అమ్మడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన భూ దందా గురించి పురంధేశ్వరి మాట్లాడొచ్చు కదా అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, మూడు రాజధానులు ఎలా వస్తాయని నిలదీశారు. అమరావతే రాజధానిగా ఉండాలని చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలిపేందుకు ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చే అవకాశాలున్నా
తనపై అలాంటి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ పార్టీ ఖండిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కలిసి తిరగవచ్చు కదా అని ప్రశ్నించారు.
గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో అనేక MOUలు చేసుకున్నామని తెలిపారు. 13 లక్షల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగ ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.
జూన్ 30వ తేదీన అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో ఉన్న సాహితీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లో కెమికల్ రియాక్షన్ కోసం పాల్వెంట్ నింపుతుండగా ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో అదే రోజు ఇద్దరు మృతి చెందారు.
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
విశాఖ భూ మాఫియాపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
విశాఖలో జరిగిన రూ.60వేల కోట్ల భూ కుంభకోణం దందాలో వాటాలు తేడాలు రావటంతో ఎంపీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ గోపాలపురం ఇన్చార్జ్ జీవీ కిడ్నాప్ కావటంతో పాటు..విశాఖ ఎంపి ఎవివి సత్యనారాయణ కుమారుడు,అతని భార్య కూడా కిడ్నాప్ అయినవారిలో ఉన్నట్లుగా సమాచారం.