Home » Visakhapatnam Stadium
మైదానంలో తేమ ఎక్కువగా ఉండడంతో ఫాస్ట్ బౌలర్లకు ఇది కలిసివస్తుందని చెబుతున్నారు.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విశాఖలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం వైపు ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ ఇవాళ్టి నుంచి విశాఖపట్టణం వేదికగా ప్రారంభం కానుంది.
విశాఖపట్నంలోని క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ స్టేడియం అంతర్జాతీయ టీ 20 మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది.