Home » Visakhapatnam
vayu gundam : వాయుగుండం కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. మరో 12గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కాకినాడకు తూర్పు ఆగ్
Heavy Rains Forecast : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. సాయంత్రం విశాఖ- నర్సాపురం మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. అది తీరానికి సమీపిస్తున్న కొద్ది సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. వాయుగుండం ప్రభావంతో వి�
visakha tdp: విశాఖ జిల్లాలో టీడీపీకి పట్టు ఎక్కువ. ముఖ్యంగా రూరల్ జిల్లాలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయినా పార్టీ బలం మాత్రం తగ్గలేదనే చెప్పాలి. సిటీ పరిధిలో మాత్రం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిచింది. అంత
visakha ysrcp : విశాఖ జిల్లా అంతటా వైసీపీదే బలం. ఇది పైకి కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట. కానీ వాస్తవానికి 2019 ఎన్నికల్లో రూరల్ జిల్లా అంతటా వైసీపీ జెండా ఎగిరినా విశాఖ నగర నడిబొడ్డులోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. అసలే విశాఖ న�
jagan new sketch: అధికార వైసీపీ మరోసారి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వేడి పుట్టించాలని ప్లాన్ చేసిందంట. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత వైసీపీ విపరీతమైన పొలిటికల్ మైలేజ్ను ఆశించింది. నగరంపై పట్టు సాధించడంతో పాటు మెజార్టీ వర్గాల మనసు గె�
tdp leader ayyanna patrudu challenges minister dharmana krishna das: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పుడు సవాళ్ల పర్వం మొదలైంది. వైసీపీ, టీడీపీ నేతలు చాలెంజ్లు విసురుకుంటున్నారు. ఉప ఎన్నికలకు వెళ్దామంటున్నారు. మూడు రాజధానుల ఏర�
Sabbam Haris residence demolished: అనకాపల్లి మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారులతో సబ్బం హరి వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రహరీన�
విశాఖలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి మంటల్లో కాలిబూడిదయ్యాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేశారా? విశాఖలో చోటు చేసుకున్న ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెట్రోల్ అంటుకుని మంటల్లో కాలిబూడద: గాజువా�
విశాఖలో హిజ్రాలు బరి తెగించారు. ఘరానా మోసానికి పాల్పడ్డారు. దీవెనల పేరుతో ఓ వ్యాపారిని నిలువు దోపిడీ చేశారు. అతడి దగ్గరున్న రూ.2లక్షలు దోచేశారు. రెప్పపాటులో డబ్బుతో ఉడాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరి భరతం పెట్టారు. వ్యాపారి దగ్గర పె
ఈ మధ్యకాలంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రధ్ద ఎక్కువై పోయింది. వరి అన్నం తినటం మానేసి తృణధాన్యాలు, ఆర్గానిక్ ఫుడ్స్ , వెజిటబుల్స్ తినటం మొదలెట్టారు అలాంటి వాటిలో లోనే బరువు తగ్గటం…లావు తగ్గటం వంటి వాటి కోసం వివిధ యోగా సెంటర్లను జిమ్ లను సంప్రదిస�