Home » Visakhapatnam
casefiled against Bigg Boss fame Nutan Naidu: బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పెందుర్తి ప�
విశాఖపట్నం రెల్లివీధిలో సైకో రాజు పుర్రెను కాల్చుకుతున్న ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వన్టౌన్ పోలీసులకు సమాచారమందించడంతో సంఘటనా స్థలానికి వచ్చి రాజును అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ‘‘ఆదివారం నాన్వెజ్’’ అంటూ మనిషి పుర్రె, క�
విశాఖ జిల్లాలో ఓ నవ వరుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడా పెళ్లికి హాజరైన వారంతా టెన్షన్ పడుతున్నారు. వారందరికి కరోనా భయం పట్టుకుంది. కోటవురట్ల మండలం కొడవటిపూడికి చెందిన యువకుడు రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడ�
విశాఖపట్నం రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. రెల్లి వీధిలో ఓ యువకుడు మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్నాడు. ఇది గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం(ఆగస్టు 16,2020) ఉదయం రెల్లి వీధిలో ఓ పాడు�
విశాఖలో భూముల సెటిల్ మెంట్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు చెప్పి భూ సెటిల్ మెంట్లు చేసే వారు ఎంతటి వారైనా వదలబోనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కూడా భూ ఆక్రమణల విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారని తలిపారు. మంత్రులు,
సెల్ ఫోన్ చార్జర్ తో ఉరి వేసి హత్యచేశాడు ఓ వ్యక్తి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పరవాడ మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి ఫార్మా కంపె
టాలీవుడ్ నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు కోల్పోయినట్లుగా ట్వీట్ చేశారు.. వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ
లెబనాన్ పేలుళ్లతో..విశాఖలో ఆందోళనకర వాతావరణం ఏర్పడుతోంది. బీరూట్ లో అమ్మోనియం నైట్రైట్ పేలడంతో…విశాఖ జనాల గుండెలు అదిరి పడుతున్నాయి.ఎందుకంటే..అక్కడ పేలింది…2 వేల 750 టన్నుల అమ్మోనియం నైట్రైట్. ఈ పేలుడు ధాటికే అక్కడ పెను విధ్వంసం జరిగిపోయి�
డ్యూటీకి బయల్దేరిన లేడీ డాక్టర్ కాల్వలో శవమై తేలిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో తీవ్ర సంచలనానికి దారి తీసింది. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్సీ డాక్టర్ గా పనిచేస్తున్న మళ్ల శ్యామల(34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కశింకోట మండలంల
టీడీపీ నేత..మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్న క్రమంలో గంటా వైసీపీలో చేరడాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవంతి కూడా గంటాపై ఫైర్అవుతున్నారు. పదవులు ఎక్కడ ఉంటే