Home » Visakhapatnam
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మని�
విశాఖపట్నంలో ఈనెల 11 న ఆత్మహత్య చేసుకున్న భూతల శ్రీను మహేష్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సంగతి తెలిసే అతను ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. విశాఖలోని శాంతి నగర్ కు చెందిన శ్రీనుమహేష్ (44) ఈనెల11 న నాలుగు అంతస్
మా శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలి. ఎక్కడున్నాడు ? వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి..అంటూ అతని కుటుంబసభ్యులు, బంధువులు రాంకీ సాల్వెంట్ ఫార్మా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
విశాఖలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రాంకీ CETP సంస్థ ప్రాంగణంలో విశాఖ సాల్వెంట్స్ సంస్థ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో
విశాఖలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతి చెందిన కెమిస్ట్ గౌరీశంకర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గౌరీశంకర్ కు మూడు నెలల క్రితమే వివాహమైంది. 2020 ఏప్రి
విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్(Sainor Life Sciences) ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఘటన గురించి సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన, విచారణ పూర్తయ్యే వరకు పరిశ్రమను తెరవొద్దని ఆదేశిం
LG పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన మచిపోకముందే విశాఖలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ కెమికల్స్లో రియాక్టర్ నుంచి విష వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్ ఇంచ
గవర్నమెంట్ ఉద్యోగం అనే సరికి ప్రతి ఒక్కరికి అదొక భరోసా. అదృష్టం కొద్ది ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు ఆలోచనలు మారిపోతాయి. గవర్నమెంట్ జాబ్ రాక ముందు ఒక యువతిని ప్రేమించి.. ఆమెతో హద్దులు దాటి ప్రవర్తించి.. గవర్నమెంట్ జాబ్ వచ్చాక మొహం చాట�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కానీ, కొన్ని జిల్లాల్లో కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర జిల్లాల్లో కంటే విశాఖపట్నంలో 76 శాతం రికవరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో అత్యధికంగా విశాఖ టాప్ రేటులో న