Home » Visakhapatnam
మొదటి సారి వెళ్లారు.. బెనిఫిట్ అయ్యింది.. రెండోసారీ ప్లాన్ చేసుకున్నారు. డబుల్ బెనిఫిట్ అవుతుందని. అంతా తాననుకున్నట్టే జరుగుతున్నప్పుడు ఎందుకు ప్లాన్ చేయరు.. తప్పకుండా చేసే తీరతారు. మొన్న వెళ్లినప్పుడు జరిగిన రచ్చకంటే ఈసారి ఇంకా ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ లో నీలి విప్లవానికి మంచి రోజులు వచ్చాయి. పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. పడిగాపులు కాచి పెంచిన రొయ్యలు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల కష్టాలు తీరను
“మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు” అంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు అదృశ్యం కావటం విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. విశాఖపట్నం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు యువతులు ఇంట్లో చెప్పి సోమవారం (ఫిబ్రవరి 17,2020) రాత్రి బైటకు వె�
ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ
విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ లో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏమైందో కానీ.. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. గొడవ
విశాఖ రాజధాని గురించి, పరిపాలన గురించి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ రోజైనా విశాఖ నుంచి ప్రభుత్వం.. పరిపాలన
భార్య భర్త మధ్య గొడవలతో అనాధలుగా మారిపోతున్న చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. కానీ విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలోని పులగాని పాలెంలో భార్యాభర్త మధ్య జరిగిన గొడవ ఓ చిన్నారి ప్రాణం తీసింది. అత్తింటి వారితో గొడవపడి ఏడాదిన్నర కూతురితో కలిస�
విశాఖ మన్యంలో పండిన కాఫీ ఫ్యాషన్ రాజధాని పారిస్ లో పాగా వేసింది. భారత ప్రజల మనసు దోచుకున్న కాఫీ పారిస్ ప్రజల మనసూ దోచుకుంది. ఎంతలా అంటే అరకు కాఫీ తాగనిదే రోజు గడవనంతగా… కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజ�
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా త్వరలో పని ప్రారంభించబోయే విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మిలీనియం టవర్స్-బి లో నిర్మాణం పనులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు విశాఖ మెట్రో రైలు ప్రాజె�
విశాఖ మన్యంలో తయారు చేస్తున్న గంజాయి ద్రావకాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా. గంజాయి నిల్వ చేసిన చిన్నారావు అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. అధికారులు నిరంతర నిఘా ఉన్నప్ప�