Home » Visakhapatnam
ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ దూకుడు మీదే ఉన్నారు. కర్నూలులో జ్యుడిషియల్ రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ఆయన విశాఖలో పరిపాలనా రాజధాని కోసం సోమవారం నిధులు విడుదల చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే సస్పెన్స్ థ్ర�
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అంశంలో దూకుడు మీద ఉన్న జగన్ సర్కార్ కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేసే దిశగా జనవరి31న ఆదేశాలు జారీచేసింది. ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పెండిగ్ లో వుండగ�
ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖలోని శారదా పీఠం చేరుకున్నారు. సోమవారం(ఫిబ్రవరి 03,2020) శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. రాజశ్యామల అమ్మవారికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖపట్నం వెళ్తున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో జగన్ పాల్గోంటారు. సోమవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరే జగ�
కన్వెన్షన్ సెంటర్లు.. వీఐపీలు, సెలబ్రిటీల తాకిడి.. వెరసి కోట్ల రూపాయల ఖర్చు. ఈ రోజుల్లో పెళ్లంటే అంతా హడావుడి, ఆర్భాటమే. కానీ.. విశాఖ జిల్లాలో ఓ జంట గొప్పలకు పోకుండా ఏకమవ్వాలని నిర్ణయించింది. పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లో.. పర్యావరణహితంగా ఒక్కటవ
జగన్ తల్లి విజయమ్మను ఓడించారనే కక్షతోనే విశాఖని,ఉత్తరాంధ్రపై విషయం కక్కారని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగన్ అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు.తల్లిని
విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, ఎమ్మెల్యే వెలగపూడి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సర్క్యూట్ హౌస్ నుంచి
విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైజాగ్ కి తుఫాన్ల ముప్పు పొంచి ఉందని, రాజధానిగా సురక్షితం
అనుకున్నంతా జరిగింది. ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం జరిగిపోయింది. సీఎం మొండిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఈ
ఏపీ రాజధానిగా విశాఖ బెస్ట్ ఆప్షన్ అని జీఎన్ రావు అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఒక్కటే మెట్రోపాలిటన్ నగరం అన్నారు. ఇక తుఫాన్ల విషయానికి వస్తే.. అన్ని ప్రాంతాల్లోనూ తుఫాన్లు వస్తాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు రావడం కామన్ అన్నారు. కాగా, వ