Visakhapatnam

    విశాఖలో అతి పెద్ద ఆధార్ సేవల కేంద్రం

    February 6, 2020 / 11:42 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా త్వరలో పని ప్రారంభించబోయే విశాఖ మహానగరంలో ఇప్పుడు అతిపెద్ద ఆధార్ సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని ద్వారకా నగర్ లో హోటల్ సరోవర్ పక్కన ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రం ప్రజలకు సేవలు అందించే

    టీచరేనా : విద్యార్థులను చితకబాదాడు

    February 6, 2020 / 10:13 AM IST

    ఎంతో ఓపిక, సహనంతో ఉండాల్సిన టీచర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టీచింగ్ అంటే..పాఠాలు చెప్పడం మాత్రమే కాదు..పిల్లలతో పాటు కలిసి జీవించడం. వారిని అర్థం చేసుకోవడం..వారిలో ఒకరుగా మెలగడం. కానీ కొంతమంది టీచర్లకు ఓపిక అసలు ఉండడం లేదు. స్కూల్‌కు ఆలస్యం�

    జగన్ ఎఫెక్ట్ : విశాఖలో అమాంతం పెరిగిన భూముల ధరలు.. జోరుగా రిజిస్ట్రేషన్లు

    February 6, 2020 / 06:26 AM IST

    ముఖ్యమంత్రి జగన్ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశం ప్రకటించిన తరువాత విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వైజాగ్‌లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో

    చంద్రబాబు వార్నింగ్ : ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా కనుమరుగవుతారు

    February 6, 2020 / 01:45 AM IST

    3 రాజధానులకే కట్టుబడి ఉన్నామన్న సీఎం జగన్‌ ప్రకటన.. మరోసారి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ ప్రకటనపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎంత వేగంగా అధికారంలోకి వచ్చారో.. అంతే వేగంగా కనుమరుగై పోతారంటూ తనదైన శైలిలో విమర�

    అమరావతికి ముంపు వచ్చింది : చివరికి ధర్మమే గెలుస్తుంది

    February 5, 2020 / 07:55 AM IST

    ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాకే అని సీఎం జగన్ అనౌన్స్ చేసిన కాసేపటికే..

    విశాఖ గంజాయికి కేరళ స్మగ్లర్ల సాంకేతిక సాయం

    February 5, 2020 / 05:05 AM IST

    విశాఖ మన్యంలోని గిరిజనులకు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన గంజాయి సాగుదారులు మధ్య సంబంధాలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో మారుమూల  ప్రాంతాల్లో గంజాయి పండించటానికి కేరళకు చెందిన వ్యక్తులు ఆర్ధిక, సాంకేతిక సహాయ సహక

    కుక్కలకు కెమెరాలు: రైల్వే నయా సెక్యూరిటీ సిస్టమ్

    February 5, 2020 / 01:39 AM IST

    ఇండియన్ రైల్వేస్ కొత్త సెక్యూరిటీ సిస్టమ్‌ను మొదలుపెట్టింది. విశాఖపట్నం వేదికగా ప్రయాణికులకు భద్రతా ఏర్పాట్లు పెంచాలని ఈ ఏర్పాటు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్నిఫ్ఫర్ డాగ్స్‌కు కెమెరాలను ఉంచి.. సెక్యూరిటీ భద్రతను పెంచింది. ప్రయాణికులకు �

    వైజాగ్‌కు కరోనా ముప్పు.. ఎదుర్కొగలదా?

    February 4, 2020 / 01:21 PM IST

    చైనాలో కరోనావైరస్ (nCoV) వుహాన్ సిటీలో ఉద్భవించి భారత్ సహా ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఎలాంటి మెడిసన్, వ్యాక్సీన్ అందుబాటులో లేని ఈ వైరస్ ను నివారించడం వైద్యరంగానికి పెద్ద సవాలుగా మారింది. వైరస్ సోకిన వారి లక్షణాలను గుర్తించడం వారిని అంద�

    ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ కు విశాఖ రెడీ : నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మించే యోచనలో GVMC

    February 4, 2020 / 08:21 AM IST

    విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని( Executive Capital) గా సీఎం జగన్ అనుకున్నదగ్గర నుంచి  నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా రూపోందుతున్న విశాఖ మహానగంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు నగరంల మరో 4 ఫ్లై ఓవర్ల నిర్నించేందుకు జీవీఎ�

    కారణం ఏంటి : ఆపరేషన్‌ ఆకర్ష్‌కు వైసీపీ విరామం

    February 4, 2020 / 05:10 AM IST

    ఇంటర్వెల్‌ అంటే ఓ ఐదు నిమిషాలో.. పది నిమిషాలో ఉంటుంది. కానీ, అదేం చిత్రమో గానీ.. ఇంటర్వెల్‌ తర్వాత సెకెండ్‌ హాఫ్‌ ఇంతవరకూ స్టార్ట్‌ కాలేదు. అసలిది ఇంటర్వెల్‌ గ్యాపా..

10TV Telugu News