Home » Visakhapatnam
విశాఖ షిప్ యార్డు క్రేన్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ట్రయల్ రన్ చేస్తుండగా క్రేన్ కుప్పకూలింది. క్యాబిన్ లో ఉన్న 10 మందితోపాటు మరొకరు మృతి చెందారు. విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుస�
విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ విరిగిపడి 11 మంది మృతి చెందారు. షిప్ యార్డ్ సిబ్బంది క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో క్రేన్ కింద చిక్కుకొని 10 మంది ప్రాణాలు కోల్పొయారు. 8 మందికి త�
విశాఖ పట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్ కూలి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వారిని ఆస్పత్రికి త రలించి చికిత్స అందిస్తున్నా�
ఏపీ జైళ్లకు కరోనా సెగ పాకింది. విశాఖ సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనారోగ్యంతో కేజీహెచ్ లో చేరిన మొద్దు శీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి చెందాడు.
అమాయకులైన తల్లిదండ్రులు, వెంటాడుతున్న పేదరికం.. వెరసి ముక్కుపచ్చలారని పసి పిల్లల విక్రయాలకు విశాఖ అడ్డగా మారింది. ఇతరుల బలహీనతలే లక్ష్యంగా చేసుకుని పిల్లల అక్రమ రవాణా ముఠాలు పెట్రేగి పోతున్నాయి. ఆర్థికంగా ఆదుకుంటామని నమ్మించడం, నగదు ఆశ కల�
విశాఖ నగర వీధుల్లో మెట్రో రైలు పరుగు తీయనుంది. ఇందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే లైట్మెట్రో, ట్రామ్ కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసే బాధ్యతల్లో యూఎంటీసీ సంస్థ తలమునకలు కాగా.. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మె�
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రకటించడం తరువాయి అభ్యంతరాలు, కొత్త సూచనలు, డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. అసలు విశాఖ జిల్లా భౌగోలిక స్వరూ
విశాఖలో మరో దారుణం వెలుగు చూసింది. చిన్నారులను అక్రమ రవాణా చేస్తోన్నట్టు ముఠాను పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎండీ ఆధ్వర్యంలో ఈ ముఠా నడుస్తున్నట్టు ఖాకీలు తేల్చారు. ముఠాగుట్టు రట్టు చేశారు. విశాఖ నగరంలోని జిల్లా పరిషత్ దగ్గర �
భర్తనుంచి విడిపోయిన కూతురిని పెట్టుకుని, మగదిక్కులేక ఒంటరిగా జీవిస్తున్న మహిళ కుటుంబానికి తోడుగా ఉంటానని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. మాయమాటలతో వారిని లోబరుచుకుని వారిపై లైంగికంగా దాడి చేయటమే కాక, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు క
చల్లచల్లగా వర్షం పడుతుంటే..వేడి వేడిగా చక్కగా గొంతులో మద్యం దిగుతుంటే అబ్బా..స్వర్గంలో తేలిపోతున్నట్లుంటుంది మందుబాబులకు. చుక్క మందుకోసం ఎంతి రిస్క్ అయినా తీసుకుంటారు. కరోనా మహమ్మారిని కూడా లెక్కచేయనంత ధైర్యం వచ్చేస్తుంది. మాస్క్ లేకున్న�