Home » Vishakhapatnam
ఛలో ఏపీ.. కమల నేతల క్యూ
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా పూర్తి అయింది. ఇండియన్ నేవీ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో పరీక్షించారు.
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 శాంపిల్స్ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్గ
మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ (24)కు రోలుగుంట మండలం �
చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తుపాకుల మోత మోగింది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
కరోనా పరీక్షల కోసం ప్రజలు ఆసుపత్రులు, ల్యాబ్ ల ముందు బారులురు తీరుతున్నారు. ఎండని లెక్కచేయకుండా కరోనా పరీక్షల కోసం వస్తున్నారు. అయితే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం గిరిజనులు పరీక్షలు చేయించుకోవడానికి ముందు రావడం లేదు.
Vishakha Young man with eight marriages : ఏపీలోని విశాఖపట్నంలో నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అక్కడితో అతని అరాచకాలు ఆగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యల్ని �
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు రైల్వే గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు �
ఢిల్లీ : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖ రైల్వే జోన్ కల సాకారమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా కొత�