-
Home » Vishakhapatnam
Vishakhapatnam
BJP : ఛలో ఏపీ.. కమల నేతల క్యూ
ఛలో ఏపీ.. కమల నేతల క్యూ
BrahMos Supersonic Missile: విజయవంతంగా ముగిసిన బ్రహ్మోస్ ప్రయోగం
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా పూర్తి అయింది. ఇండియన్ నేవీ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో పరీక్షించారు.
AP Corona Cases : ఏపీలో పెరిగిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 శాంపిల్స్ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్గ
Groom Deceased: మూడు రోజుల్లో పెళ్లి..పెళ్లి కుమారుడు మృతి.
మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ (24)కు రోలుగుంట మండలం �
Encounter: విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు
చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తుపాకుల మోత మోగింది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Corona Test: మాకు కరోనా లేదు… పరీక్షలు చేయొద్దు
కరోనా పరీక్షల కోసం ప్రజలు ఆసుపత్రులు, ల్యాబ్ ల ముందు బారులురు తీరుతున్నారు. ఎండని లెక్కచేయకుండా కరోనా పరీక్షల కోసం వస్తున్నారు. అయితే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం గిరిజనులు పరీక్షలు చేయించుకోవడానికి ముందు రావడం లేదు.
8 పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడు : భార్యల్ని వ్యభిచారం చేయమంటూ కత్తులు,తుపాకులతో హింసలు
Vishakha Young man with eight marriages : ఏపీలోని విశాఖపట్నంలో నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అక్కడితో అతని అరాచకాలు ఆగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యల్ని �
విశాఖకు మోడీ : వరాలు కురిపిస్తారా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు రైల్వే గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు �
విశాఖ రైల్వే జోన్కు గ్రీన్సిగ్నల్ : సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం
ఢిల్లీ : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖ రైల్వే జోన్ కల సాకారమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా కొత�