Vishakhapatnam

    BJP : ఛలో ఏపీ.. కమల నేతల క్యూ

    June 11, 2023 / 02:28 PM IST

    ఛలో ఏపీ.. కమల నేతల క్యూ

    BrahMos Supersonic Missile: విజయవంతంగా ముగిసిన బ్రహ్మోస్ ప్రయోగం

    January 11, 2022 / 05:06 PM IST

    బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా పూర్తి అయింది. ఇండియన్ నేవీ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో పరీక్షించారు.

    AP Corona Cases : ఏపీలో పెరిగిన కరోనా కేసులు

    September 21, 2021 / 06:30 PM IST

    ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్‌గ

    Groom Deceased: మూడు రోజుల్లో పెళ్లి..పెళ్లి కుమారుడు మృతి.

    May 24, 2021 / 11:25 AM IST

    మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్‌ (24)కు రోలుగుంట మండలం �

    Encounter: విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు

    May 20, 2021 / 02:57 PM IST

    చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తుపాకుల మోత మోగింది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

    Corona Test: మాకు కరోనా లేదు… పరీక్షలు చేయొద్దు

    May 19, 2021 / 12:39 PM IST

    కరోనా పరీక్షల కోసం ప్రజలు ఆసుపత్రులు, ల్యాబ్ ల ముందు బారులురు తీరుతున్నారు. ఎండని లెక్కచేయకుండా కరోనా పరీక్షల కోసం వస్తున్నారు. అయితే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం గిరిజనులు పరీక్షలు చేయించుకోవడానికి ముందు రావడం లేదు.

    8 పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడు : భార్యల్ని వ్యభిచారం చేయమంటూ కత్తులు,తుపాకులతో హింసలు

    March 31, 2021 / 01:11 PM IST

    Vishakha Young man with eight marriages : ఏపీలోని విశాఖపట్నంలో నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అక్కడితో అతని అరాచకాలు ఆగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యల్ని �

    విశాఖకు మోడీ : వరాలు కురిపిస్తారా 

    March 1, 2019 / 01:26 AM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు  రైల్వే గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు �

    విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్‌సిగ్నల్ : సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం

    February 27, 2019 / 02:16 PM IST

    ఢిల్లీ : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖ రైల్వే జోన్ కల సాకారమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా కొత�

10TV Telugu News