పొత్తుల గురించి జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ రాజుకుంది. పవన్ తో కలిసి వెళ్లే విషయంలో ఏపీ బీజేపీ నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. పొత్తుల విషయంలో పవన్ నిర్ణయం ఎలా ఉన్నా కలిసి వెళ్దామంటూ ఓ వర్గం, ఇతర పార్టీలతో పొత్�
ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ అల్లూరి జయంతి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ప్రధాని సభ అనుకున్నట్లు సజావుగానే సాగుతుంది. ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు ట్రయల్ రన్ కూడా నిర్వహించాయి. రేపు ప్రధాని.. అల్లూరి సీతారామ రాజు కుటుంబ సభ్యులను కలుస
కడప జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చరిత్ర తెలుసుకోకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున�
విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నానిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ… సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి, పాతూరి నాగభ�
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం ఘటనకు నిరసనగా రాష్ట్రంలో బిజేపి, జనసేన, ధార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి జీవో ఇ�
రెండున్నరేళ్ల క్రితం వరకూ కలసి రాజకీయ ప్రయాణం సాగించిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారాయి. అవసరం ఉన్నప్పుడు కలిసిపోవడం, తర్వాత ఘర్షణ పడటం ఈ రెండు పార్టీలకు అలవాటేనని అందరూ అంటూ ఉంటారు. టీడీపీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి
ఏపీ రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక దుమారం రేపింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. అమరావతి రైతులు ఆందోళన బాట