Home » Vivekananda murder
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో మూడో సీబీఐ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలుకు సంబంధించిన గెస్ట్ హౌజ్లో సీబీఐ అధికారుల బృందం పలువురిని విచారణ జరుపుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.