Home » Vizag Gas leak
కొరియా ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలవడానికి వచ్చినప్పుడు ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయాలని కోరారని ఎమ్మెల్యే తెలిపారు.
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో చనిపోయినవారి సంఖ్య సంఖ్య 14కు పెరిగింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స అనంతరం కోలుకున్న వెంకటాపురం గ్రామానికి చెందిన యలమంచిలి కనకరాజు(45) సోమవారం(1 జూన్ 2020) చనిపోయాడు. కార్పెంటర్ అయిన కనకరాజ�
విశాఖపట్నం కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా ఇబ్బందులు పడ్డారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్రం, ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు మరి�
గ్యాస్ ప్రమాద ఘటన దురదృష్టకరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఎల్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలో ఇలాంటి ప్రమాదం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం ఎందుకు �
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్లో విష వాయువు లీకేజీపై ఆ కంపెనీ జీఎం మోహన్ రావు స్పందించారు. లాక్డౌన్ నేపథ్యంలో కంపెనీలోని ట్యాంకులు రన్నింగ్లో లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ట్యాంక్ కెపాసిటీ 2400 టన్నులు కాగా, 1800 టన్నుల స్టెరిన్ మోనోమా