Home » Vizag
సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ రియాక్షన్
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు.
సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులపై గోడ కూలడంతో ..
శాంతించిన బంగారం ధర
ఈ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర నేడు ఒక్కరోజే రూ.770 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ పతనం
10 రోజుల తర్వాత తొలిసారి దిగొచ్చిన బంగారం ధరలు
నవీన్ కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించి, శ్రీకాకుళం సమీపంలో పట్టుకున్నారు.
మరోవైపు ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేశారు.