Home » VK Paul
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రూపాలు మార్చుకుని మానవాళిపై దాడి చేస్తోంది. కరోనా ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. మళ్లీ థర్డ్ వేడ్ ముప్పు పొంచివుంది.
దేశంలో కోవిడ్ రెండోదశ విజృంభణ సమమంలో 15 లక్షల మంది డాక్టర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(AFMC) నిర్వహించిన ఓ అధ్యయనాన్ని ఉదహరిస్తూ..కోవిడ్ వైరస్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని మంగళవారం కేం
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు.
దేశవ్యాప్తంగా చాలా మంది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరుగుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
గత వారం దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల్లో సగానికి పైగా(53శాతం) కేసులు మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
యూరప్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని కేంద్రం తెలిపింది.
కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ విరామ కాలంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవిషీల్డ్ విరామ కాలంలో ఎలాంటి తక్షణ మార్పులు లేవని పేర్కొంది. బ్యాలన్స్ చేయాలన్నది మాత్రమే ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
ఏ వ్యక్తైనా రెండు పర్యాయాలు వేర్వేరు టీకాలు తీసుకుంటే అది ఆందోళన కలిగించే విషయం కాదని, నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ వివరించారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సమయంలో కేంద్రం శుభవార్త చెప్పింది.
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. వచ్చే నాలుగు వారాలే అత్యంత కీలకం.. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో వైరస్తో పోలిస్తే కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్త�