Home » VOTE
వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు.వ
మూడవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అస్సాంలోని డిస్ పూర్ లో మన్మోహన్ ఓటు వేశారు. అలాగే కశ్మీర్ మాజీ సీఎం..పీడీపీ నేత మహబూ�
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని షాహపూర్ హిందీ స్కూల్ లో అద్వానీ ఓటేశారు. కాగా 2014 ఎన్నిక�
ఈవీఎంల పనితీరుపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు.దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన
లోక్సభ మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పలు రాష్ట్రాల సీఎంలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంట్లో భాగంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ సతీమణితో కలిసి నార్త్ గోవా జిల్లాలోని పాలె పట్టణంలో ఓటు హక్కు వినియోగించ�
మూడో దశ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్నగర్ జిల్లాలోని తన సొంత గ్రామమైన రాలెగావ్ సిద్ధిలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై అ�
మళయాల సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ లు ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముటి ఓటు వేయగా,తిరువనంతపురంలో మోహన్ లాల్ క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) దేశవ్యాప్తంగా 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జ�
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని ఎన్నికల అధికారిని బీజేపీ కార్యకర్తలు చితక్కొట్టారు. పోలింగ్ బూత్ నెంబర్ 231లో వోటర్లను సమాజ్ వాదీ పార్టీ గుర్తు అయిన సైకిల్ కు ఓటెయ్యాలంటూ చెబుతున్నాడని ఆరోపిస్తూ ఆయనను బీజేపీ కార్యకర్తలు చావగొట్టారు.రం
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని రైసన్లోని ఓ పోలింగ్ బూత్లో ఆమె ఓటేశారు. ప్రధాని మోడీ తల్లి ఆశ్వీర్వాదం తీసుకున్న్ అనంతరం రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన అన�
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని ఏరోడ్రోమ్ గవర్నమెంట్ యూపీ స్కూల్ లోని 112వ నెంబర్ పోలింగ్ బూత్ లో నవీన్ పట్నాయక్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 �