Home » VOTE
ఓటు మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పదే పదే చెప్పింది.
గుంటూరు : పోలింగ్ బూత్ లలో కొంత మంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వృద్ధుల ఓటు విషయంలో తారుమారు చేస్తున్న సంఘటన వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నూజండ్ల మండలం పమిడిపాడులో అధికారిణి ఓవరాక్షన్ చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని �
హైదరాబాద్ : టాలీవుడ్ హీరో నాగచైతన్య, భార్య సమంతా హైదరాబాద్ లో తమ ఓటు హక్కుని వినయోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్ రామ్ గూడ లోని పోలింగ్ కేంద్రంలో అక్కినేని నాగ చైతన్య దంపతులు ఓటు వేశారు. అలాగే ఏపీలోని అనంతపురుం జిల్లా హిందూపురం సిట�
దేశవ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల వేళ.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది.
ముంబై : మహారాష్ట్ర నాగ్పూర్ లోని పోలింగ్ బూత్ నంబర్ 220లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున నితిన్ గడ్కరీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో లోక�
హైదరాబాద్ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతబస్తీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపు సాధిస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓటుహక్కుని వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంలో సార్వత�
హైదరాబాద్: తెలంగాణలో పలువురు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, భార్య పుష్ప, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటేశారు. ఎమ్మ
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కొణిదెల చిరంజీవి ఫ్యామిలీ. చిరుతో పాటు భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన, కుమార్తెతో కలిసి వచ్చారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన చిరంజీవి.. ప్రతి ఒక్కరూ ఓటు వ
నాగ్ పూర్ : ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ్ భగత్ నాగ్ పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఓటు వేయడం ప్రతీ ఓటరు బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 18
విజయవాడ : టీడీనీ ఎంపీ కేశినేని నాని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయవాడ చెందిన టిడిపి ఎంపీ కేశినేని నాని విజయవాడ సమీపంలోని గుణదలోని సెయింట్ జోసెఫ్ గర్ల్ హైస్కూల్ లో పోలింగ్ బూత్ లో తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నా