VOTE

    ఆదర్శంగా నిండు గర్భిణి : ఓటు కోసం డెలివరీ పోస్ట్ పోన్

    April 12, 2019 / 04:55 AM IST

    ఓటు మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పదే పదే చెప్పింది.

    పోలింగ్ సిబ్బంది ఓవరాక్షన్ : ఫ్యాన్‌కు వేయమంటే.. సైకిల్‌కి నొక్కింది

    April 11, 2019 / 08:05 AM IST

    గుంటూరు : పోలింగ్ బూత్ లలో కొంత మంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వృద్ధుల ఓటు విషయంలో తారుమారు చేస్తున్న సంఘటన వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నూజండ్ల మండలం  పమిడిపాడులో అధికారిణి ఓవరాక్షన్ చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని �

    ఓటు వేసిన చైతూ, బాలయ్య ఫ్యామిలీలు

    April 11, 2019 / 07:41 AM IST

    హైదరాబాద్ : టాలీవుడ్ హీరో నాగచైతన్య, భార్య సమంతా హైదరాబాద్ లో తమ ఓటు హక్కుని వినయోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్ రామ్ గూడ లోని పోలింగ్ కేంద్రంలో అక్కినేని నాగ చైతన్య దంపతులు ఓటు వేశారు.  అలాగే ఏపీలోని అనంతపురుం జిల్లా  హిందూపురం సిట�

    ఓటింగ్ ప్రాసెస్ ఇలా : ఎన్నికల వేళ.. గూగుల్ డూడుల్ చూశారా? 

    April 11, 2019 / 05:46 AM IST

    దేశవ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల వేళ.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది.

    నాగ్ పూర్ లో ఓటు వేసిన మంత్రి నితిన్ గడ్కరీ

    April 11, 2019 / 05:39 AM IST

    ముంబై : మహారాష్ట్ర నాగ్‌పూర్‌ లోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 220లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున నితిన్‌ గడ్కరీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో లోక�

    ఓటు వేసిన MIM MP అసదుద్దీన్ ఓవైసీ

    April 11, 2019 / 04:40 AM IST

     హైదరాబాద్ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతబస్తీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపు సాధిస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓటుహక్కుని వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంలో సార్వత�

    తెలంగాణలో ఓటు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు

    April 11, 2019 / 04:22 AM IST

    హైదరాబాద్: తెలంగాణలో పలువురు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భార్య  పుష్ప,  కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటేశారు. ఎమ్మ

    ఓటు వేసిన చిరంజీవి ఫ్యామిలీ

    April 11, 2019 / 04:02 AM IST

    తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కొణిదెల చిరంజీవి ఫ్యామిలీ. చిరుతో పాటు భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన, కుమార్తెతో కలిసి వచ్చారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన చిరంజీవి.. ప్రతి ఒక్కరూ ఓటు వ

    నాగ్ పూర్ లో ఓటు వేసిన RSS చీఫ్ మోహన్ భగత్

    April 11, 2019 / 03:23 AM IST

    నాగ్ పూర్ : ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ్ భగత్ నాగ్ పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఓటు వేయడం ప్రతీ ఓటరు బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 18

    ఓటు వేసిన టీడీపీ ఎంపీ కేశినేని 

    April 11, 2019 / 02:57 AM IST

    విజయవాడ : టీడీనీ ఎంపీ కేశినేని నాని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయవాడ చెందిన టిడిపి ఎంపీ కేశినేని నాని విజయవాడ సమీపంలోని గుణదలోని సెయింట్ జోసెఫ్ గర్ల్ హైస్కూల్ లో   పోలింగ్ బూత్ లో తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నా

10TV Telugu News