-
Home » VOTE
VOTE
భార్యతో కలిసి ఓటేసిన డైరెక్టర్ రాజమౌళి.. వీడియో..
నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తన భార్యతో కలిసి ఓట్ వేశారు.
ఓటేసిన రాజకీయ ప్రముఖులు.. ఫోటోగ్యాలరీ
పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటును వేశారు.
ఏపీ, తెలంగాణ.. రెండు చోట్లా ఓటు ఉందా? అయితే జాగ్రత్త, సీఈసీ వార్నింగ్
ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన నివాసం లేకుంటే ఓటు ఇవ్వలేము అని స్పష్టం చేసింది.
ఉపాసనా సమేతంగా రాంచరణ్ ఓటు
ఉపాసనా సమేతంగా రాంచరణ్ ఓటు
Uttar Pradesh: యూపీ ప్రజలకు జైలు నుంచి లేఖ రాసిన అతీక్ అహ్మద్ కుమారుడు.. బీజేపీకి ఎస్పీకి ఓటేయొద్దంటూ పిలుపు
‘‘ఎన్కౌంటర్లలో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ల పాత్ర ఎంత ఉందో అఖిలేష్ యాదవ్ది కూడా అంతే పాత్ర ఉంది. మా నాన్న, మామ, అన్నయ్యల ఎన్కౌంటర్లో ఇద్దరి పాత్ర సమానంగా ఉంది. మీ హృదయాల్లో మా నాన్నగారికి ఏమాత్రం కాస్తంత చోటు ఉన్నా కూడా బీజేపీకి, ఎస్పీకి ఓట�
Uma Bharti: మీకు స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా ఓటేయొచ్చు.. పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్తో ఉమా భారతి వ్యాఖ్యలు, కలవరంలో బీజేపీ
ఉమా భారతి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బట్టి పార్టీ ఆమెను ఎంత నిర్లక్ష్యానికి గురి చేసిందో అర్థం చేసుకోవచ్చంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్త విమర్శించారు. హార్స్ ట్రేడింగ్ చేస్తూ పార్టీలోకి తెస్తున్న
Groom Postponed Wedding : ఓటు వేసేందుకు ఏకంగా పెళ్లినే వాయిదా వేసుకున్న వరుడు
ఎన్నికల రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న పలు జంటలు పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చి అందరినీ ఆకర్షించాయి. ఓ పెళ్లి కొడుకు ఓటు వేసేందుకు ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుక�
#GujaratElections: వివాహం జరగగానే పెళ్లి పందిరి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి జంట
అలా చేస్తే ఈ తీపి జ్ఞాపకం జీవితాంతం మిగిలిపోతుందని, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఎప్పటికీ మరింత ముచ్చటగా చూసుకోవచ్చని భావించారు ఆ పెళ్లికూతురు, పెళ్లికొడుకు. పెళ్లి జరిగిన వెంటనే వధూవరులు గుజరాత్ లోని భుజ్ అసెంబ్లీ నియోజక వర్గంలోని 208 పో�
Hindu Refugees: తొలిసారిగా గుజరాత్ ఎన్నికల్లో ఓటు వేయనున్న పాక్ శరణార్థులు
పాకిస్తాన్ నుంచి ఇండియా వలస వచ్చిన పౌరులు రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరికి ఇటీవలే భారత ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది.
Munugode By-Poll : డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసేది లేదంటున్న ఆగ్రామ ప్రజలు .. రంగంలోకి దిగిన పోలీసులు
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజక వర్గం అంతా మద్యం ఏరులైపారింది. నగదు భారీగా పంపిణీలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఓటర్లు కూడా ఆయా పార్టీలు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడుతున్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసేది లేదంటున్న ఓ గ్రామ ప్రజ�