Home » VOTE
ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ
అమరావతి : దేశ వ్యప్తంగా పార్లమెంట్ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. అలాగే కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఓట్ల గల్లంతు వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య కాకరేపుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున�
పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలిపారు. ఇవాళ(ఫిబ్రవరి-24,2019) 53వ మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే తన చివరి మన్ కీ బాత్ అన్నారు.ఈ ఎపిసోడ్ చాలా �
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.
వేసిన ఓటును సెల్ ఫోన్ తో ఫొటో తీసి, సోషల్ పెట్టిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనున్న సమయంలో మంగళవారం(జనవరి15,2019) బ్రెగ్జిట్ ఓటింగ్ లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ఎంపీ తన డెలివరీ డేట్ ను వాయిదా వేసుకొన్నారు. ఎంపీ తులిప్ సిద్దిఖ్(36)కి వాస్తవానికి ఈ రోజు