Home » VOTE
అమరావతి: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తాడేపల్లిలోని క్రిస్టియన్పేట మున్సిపల్ హై స్కూల్ లో ఓటుహక్కుని వినియోగించుకున్నారు. ద్వివేది ఓటు వేసే సమయంలో వీవీప్యాట్ మొరాయించినట్లుగా తెలుస్తోంది. �
తెలంగాణలో పోలింగ్ జోరుగా సాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి బూత్ లకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ప్రముఖులు అయితే ఉదయమే ఓటు వేసేందుకు తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వ�
ఈవీఎమ్ మిషన్ల ట్యాంపరిగింక్ కు బీజేపీ పాల్పడకపోతే ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆదివారం(ఏప్రిల్-7,2019)షహరాన్ పూర్ జిల్లాలోని దేవ్ బంద్ లో బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల�
దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి, ఓటర్ల లో అవగాహన కల్పించటానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు ఉన్నాయని,మేనిఫెస్టోలో భారత్ ను విడగొట్టే ఆలోచన కనిపిస్తోందని విమర్శించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం(ఏప్రిల్-2,2019) విడు
ఏపీ ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ వినిపించింది. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో మార్చి 23,
విశాఖపట్నం: ఎవరికి ఓటు వేస్తే నువ్వు గెలుస్తావో వారికే ఓటు వెయ్యాలని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు వేస్తే అభ్యర్థి గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి అని
మోడీపై ఉన్న అభిమానాన్ని కాస్త భిన్నంగా చూపించాలనుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఓ వ్యక్తి ఈసీకి దొరికిపోయాడు. చివరకు ఎన్నికల సంఘానికి క్షమాపణలు చెప్పాడు.ఉత్తరాఖాండ్ లో ఈ ఘటన జరిగింది. ఉత్తరాఖాండ్ కు చెందిన జగదీశ్ చంద్ర జోషి అనే వ్యక్తి �
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గురువారం(మార్చి-14,2019)తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన అభిమానులకు స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఏడాదిలానే ముంబైలోని బ్రాందాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావ్, �
ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని రాజకీయ, క్రీడా,మీడియా, వ్యాపార, బాలీవుడ్ సహా పలు రంగాలకు చెందిన చెందిన ప్రముఖుల పేర్లను ట్�