VOTE

    ఒకేవ్యక్తి రెండు సార్లు ఓటు వేయండి….దుమారం రేపుతున్న ట్రంప్ వ్యాఖ్యలు

    September 4, 2020 / 05:50 PM IST

    ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చ‌ట�

    ఢిల్లీలో ఓటుపై….నెటిజన్ నోరు మూయించిన తాప్సీ

    February 8, 2020 / 09:31 PM IST

    హీరోయిన్ తాప్సీకి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం తెప్పించాడు. తాప్సీ ఇక ఊరుకుంటుందా. నేనేం చేయాలో నువ్వు చెప్పావా అంటూ ఆ నెటిజన్ పై తాప్సీ పన్ను చిందులు తొక్కింది. తనను ప్రశ్నించిన వ్యక్తికి మాడు పగిలిపోయేలా సమాధానం చెప్పింది. ఇంతకు �

    దేశాన్ని విడగొట్టే కుట్ర జరుగుతోంది… మోడీ సంచలన వ్యాఖ్యలు

    February 4, 2020 / 05:37 PM IST

    షహీన్‌బాగ్‌ సహా దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులకుపైగా జరుగుతున్న సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్సీ వ్యతిరేక అల్లర్ల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని సామరస్యాన్ని దెబ్బతీయడమే నిరసనల వెనుక ప్రధాన ఉద్దేశమని

    ఓటు వేస్తేనేనా : ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల…బుల్లెట్ రైలులా దేశరాజధానిలో అభివృద్ధి

    January 31, 2020 / 04:08 PM IST

    ఫిబ్రవరి-8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇవాళ(జనవరి-31,2020)ఢిల్లీలో కేంద్రమంత్రలు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జావదేకర్, హర్షవర్థన్ ,ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ ల సమక

    బిగుస్తున్న ఉచ్చు…ట్రంప్ అభిశంసనపై ఓటింగ్

    December 12, 2019 / 11:56 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై యూఎస్​ హౌస్ జ్యుడిషియరీ కమిటీ.. బుధవారం ప్రారంభించిన అభిశంసన ప్రక్రియ ఇవాళ(డిసెంబర్-12,2019)ముగియనుంది. ఇవాళ అభిశంసన తీర్మానంపై చర్చ అనంతరం అభిశంసన అభియోగాలపై ఓటింగ్​ జరపనున్నారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి, అ�

    జార్ఖండ్ ప్రజలకు రాహుల్ హామీ…గెలిపిస్తే 2లక్షల రుణమాఫీ

    December 12, 2019 / 10:25 AM IST

    జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని గెలిపిస్తే 2లక్షల వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్,కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలి

    మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు : సుప్రీం మెట్లెక్కిన ఆర్కే

    November 25, 2019 / 10:21 AM IST

    గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేశారు. 2017లో పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి సుప్రీం�

    దరఖాస్తు చేసుకోండి : జనవరి 15 వరకు ఓటరు నమోదు

    November 14, 2019 / 05:01 AM IST

    ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌ జారీ చేసింది. 2020 జనవరి 15 వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఓటర్ల నమోదుతోపాటు

    ఆమె ఎవరో తెలుసా : ఆ అమరావతి అంబాసిడర్ గా నియమితులైన బబితా తాడే

    October 2, 2019 / 05:56 AM IST

    హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెల్చుకున్న బబితా తాడేని అమరావతి అంబాసిడర్ గా నియమించింది ఎన్నికల కమిషన్. మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న  సమయంలో ఎలక్షన్ కమిషన్ SVEEP ప్రోగ్రాంకి అమరావతి అంబాసిడర్ గ�

    ఓటు వేసిన సోనియా,ప్రియాంక

    May 12, 2019 / 06:38 AM IST

    కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని లోధి ఎస్టేట్ లోని సర్దార్ పటేల్ విద్యాలయలోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019) భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వెళ్లి ప్రియాంక ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని ఎందుకం

10TV Telugu News