Home » VOTE
Hyderabad Citizens Leaving : రోడ్డు బాగాలేకపోతే మేయర్ను తిడుతాం.. మ్యాన్హోల్ ఓపెన్ ఉంటే కార్పొరేటర్ను కడిగిపారేస్తాం. మరి మంచి కార్పొరేటర్ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందా? లేదా..? వరుసగా సెలవులు వచ్చాయని.. ఉద్యోగులు, విద్యావంతులు ఓటేయకుండా సొంతూళ్
Mask compulsory : GHMC ELECTION కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. కరోనా కాలంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల స�
ERIC TRUMP:డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. రకరకాల కామెంట్లు,సెటైర్లతో ఎరిక్ ట్రంప్ ని సోషల్ మీడియాలో చెడుగుడాడుకుంటున్నారు నెటిజన్లు. అసలు ఎరిక్ ట్రంప్ పై నెటిజన్ల సెటైర్లకు కారణమేంటీ అనుకుంటున్నా�
Will Increase Retirement Age Of Government Employees బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయం కోసం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శ్రమిస్తున్నారు. నితీష్ సర్కార్ పై ఓ వైపు పదునైన పదజాలంతో విరుచుకుపడుతూనే…మరోవైపు రకరకాల హామీలతో ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగ�
Even If We Have To Vote BJP… Mayawati Attacks Ex-Ally Akhilesh గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని బీఎస్పీ,ఎస్పీ పార్టీలు విబేధాలను పక్కనబెట్టి బీజేపీ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడి కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. అప్ప�
Those who made Bihar ‘Bimaru’ will not be allowed to return బీహార్ లో ఇవాళ మొదటిసారిగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మూడు ర్యాలీల్లో ఇవాళ మోడీ పాల్గొని…ప్రసంగించారు. సాసారం,నవాడా,భగల్పూర్ లో సీఎం నితీష్ తో ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. తన ప్రసంగానికి �
Indian Americans Plan To Vote For Joe Biden వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 72శాతం మంది భారతీయ-అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని ఓ సర్వేలో తేలింది. 2020 ఇండియన్-అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే(IAAS)ప్రకారం
త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అర్జీడీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. రాష్ట్రం నిరుద్యోగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని…సె�
జాతీయస్థాయిలో ఉత్తమ సీతాకోక చిలుకలు ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహస్తున్నారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఓటింగ్ అక్టోబర్ 08వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చని వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్టు �
కరోనా సోకిన రోగులు ఓటు వేయవచ్చని ఒడిశా రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ప్రకటించారు. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఓటింగ్ కేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ఎన్నికల పోలింగ్ ఒక గంటలో ముగుస్�