VOTE

    సురభి వాణిదేవి గెలవాలంటున్న జనసేన శతఘ్ని

    March 11, 2021 / 02:25 PM IST

    జనసేన పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ శతఘ్ని టీమ్‌ పోస్ట్‌ చేసిన ట్వీట్‌ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.

    వైసీపీలో వెన్నుపోటు నాయకులు, ఎన్నికల వేళ సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

    March 10, 2021 / 05:06 PM IST

    ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సొంత పార్టీ నేతలపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని రోజా అన్నారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారన�

    ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు

    March 10, 2021 / 11:30 AM IST

    మున్సిపల్ ఎన్నికల్లో సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు అయింది. ఏలూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ కు వెళ్లిన ఆళ్ల నానికి అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు.

    తొలిసారి ఓటేసిన పవన్ కళ్యాణ్

    March 10, 2021 / 09:30 AM IST

    ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విజయవాడలోని పటమటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    స్థానిక సంస్థల ఎన్నికలు..ఓటు వేసిన అమిత్ షా

    February 21, 2021 / 03:09 PM IST

    amith shah గుజరాత్​లోస్థానిక సంస్థల తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు (అహ్మదాబాద్​, వడోదర, సూరత్​, రాజ్​కోట్​, జామ్​నగర్​, భావ్​నగర్​) నగర కార్పొరేషన్లకు పోలింగ్​ నిర్వహిస్తున్నారు అధికారులు. కొవిడ్​ నిబంధనల నడుమ కట్టుది�

    ఏపీలో పంచాయతీ ఎన్నికలు..ఓటుకు శ్రీవారి లడ్డు

    February 19, 2021 / 01:08 PM IST

    Tirupati Laddu For Voters : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. దశల వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు దూసుకపోతున్నారు. అయితే..ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పంథాను ఎన్నుకు�

    వైసీపీకి ఓటు వేయలేదని ఇళ్ల మెట్లు కూల్చివేత, గుంటూరు జిల్లాలో దారుణం

    February 16, 2021 / 11:52 AM IST

    municipal officials demolish house steps for not voting ycp: గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారులు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయలేదనే కారణంతో ఓ బిల్డర్ నిర్మించిన ఇళ్ల ముందు మెట్లు, ర్యాంప్ లను ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధిక�

    దారుణంగా నమోదవుతున్న పోలింగ్ శాతం

    December 1, 2020 / 02:44 PM IST

    GHMC Election: గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు మరోసారి నిరాసక్తి చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. సెలబ్రిటీల నుంచి ఈసీ వరకూ ఓటేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఎటువంటి ప్రభావం కనిపించలేదు. ఈ మేరకు

    జూబ్లీక్లబ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి

    December 1, 2020 / 08:25 AM IST

    Chiranjeevi GHMC elections : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ హీరో చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీక్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికాసేప�

    ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

    December 1, 2020 / 07:52 AM IST

    KTR right to vote : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మంత్రి కేటీఆర్ క్యూలైన్ లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ లోని 8 వ నెంబర్ పోలింగ్ బూత్ లో మంత్రి ఓటు వేశారు. నేతలంతా ఒక్కొక్కొరిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబుతున�

10TV Telugu News