Home » Voting
రేపు మన సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. తెలంగాణలో గత 2009, 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ రికార్డులు వెల్లడించా�
అరుణాచల్ ప్రదేశ్లోని లుమ్లా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 9,169 మంది మాత్రమే. ఇందులో 4,712 మంది ఓటర్లు మహిళలు. 33 పోలింగ్ బూత్లలో మొత్తం 9,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీనేత జంబే తాషి మరణం తర్వాత ఏర్పడ్డ ఉప ఎన్నిక కోసం బీజే�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. కాసేపట్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మొదట దశ పోలింగ్ ఈ నెల 1న, రెండో దశ పోలింగ్ నేడు జరిగాయి. నే�
Vice President election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేక, విపక్షాలు ఎవరూ సంప్రదించక ఓటింగ్కు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ నిర్ణయాన్ని కాదని ఇద్�
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండాలని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని టీఎమ్సీ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ �
రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క కన్ఫ్యూజ్ అయ్యారు. తాను వేయాలనుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి బ్యాలెట్ పేపర్గా మార్క్ చేశారు. ఈ విషయాన్ని సీతక్క ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టిక�
బ్యాలెట్ పత్రం అందజేసినప్పుడు పోలింగ్ కేంద్రంలో.. ఓటర్కు ఆ పెన్ను అందజేస్తారు. ఓటర్లు ఆ పెన్నుతోనే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను కాకుండా మరే ఇతర పెన్నుతోనైనా ఓటు వేస్తే అది చెల్లదు. కౌంటింగ్ సమయంలో ఆ ఓటును చె�
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దశలవారీగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.