Voting

    ఏపీలో పెరిగిన పోలింగ్‌ శాతం : మహిళలే అధికంగా ఓటు వేశారు

    April 14, 2019 / 02:14 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో గతేడాది కంటే పోలింగ్‌ శాతం విపరీతంగా పెరిగింది. ఇది ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ….ఓటింగ్‌ పర్సంటేజ్‌ పెరిగింది. ఓటర్లలో చైతన్యం రావడమే కారణమా? పురుషులతో పోటీ పడి మహిళ

    3 గంటల వరకు : నమోదైన పోలింగ్ శాతం ఇదే

    April 11, 2019 / 10:45 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

    నోయిడా పోలింగ్ బూత్.. ‘నమో ఫుడ్’ ప్యాకెట్లు పంపిణీ

    April 11, 2019 / 06:22 AM IST

    దేశవ్యాప్తంగా లోక్ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు జరిగే పోలింగ్ లో తమ ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.

    ఖరీదైన ఎన్నిక : నిజామాబాద్ పోలింగ్ టైం మారింది

    April 8, 2019 / 01:08 AM IST

    ఏప్రిల్ 11న జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌లో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పోలింగ్‌ సమయాల్లో స్వల్ప మార్పులు చేశామన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్‌ ప

    బ్రెగ్జిట్ ను మరోసారి తిరస్కరించిన ఎంపీలు

    March 14, 2019 / 01:00 PM IST

    బ్రెగ్జిట్ ఒప్పందం  రెండోసారి బ్రిటన్ పార్లమెంట్ లో తిరస్కరణకు గురైంది. యూరోపియనప్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికొచ్చేందేకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరిసా మే కుదిర్చిన ఒప్పందాన్ని ఎంపీలు తిరస్కరించడం ఇది రెండోసారి. జనవరిల�

    రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

    January 1, 2019 / 01:27 PM IST

    హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను3 విడతల్లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలివిడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21 తో ముగుస్తుంది. 2వ విడత జనవర

10TV Telugu News