-
Home » VRO
VRO
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 7404 జీపీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు, పూర్తి వివరాలు
July 10, 2025 / 02:05 PM ISTTG GPO Recruitment 2025: ఇప్పటికే 10,954 పోస్టుల భర్తీ కోసం అనుమతి ఇచ్చిన రెవెన్యూ శాఖ.. రెండో విడత నోటిఫికేషన్ను బుధవారం (జూలై 10) విడుదల చేసింది.
Woman Farmer : వీఆర్వో చెంప చెల్లు మనిపించిన మహిళ రైతు
August 10, 2023 / 12:42 PM ISTతమ ఏడు ఎకరాల భూమిని వేరే వారి పేరు మీద అక్రమంగా పత్రాలు సృష్టించారని ఆరోపణలు చేశారు. తమను కోర్టుకు వెళ్లేలా చేశాడని మండిపడ్డారు.
Anagani Satyaprasad : వీఆర్ఏ, వీఆర్వోలను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం : ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
July 23, 2023 / 12:37 PM IST8 ఏళ్ల నుంచి వీర్వోలుగా పనిచేస్తున్న వారిని గ్రేడ్ 1 పోస్టులో నియమించకుండా ప్రత్యేకంగా గ్రేడ్ 2 పోస్టు పేరుతో కేవలం రూ. 15 వేలు వేతనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు.
Andhra Pradesh : సర్పంచులకు శుభవార్త.. జీవో నం.2 వెనక్కు తీసుకున్న ప్రభుత్వం
January 4, 2022 / 04:49 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 2ను వెనక్కు తీసుకుంది. ఈ జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Telangana govt : రెవెన్యూ కేడర్ పెంపుపై తెలంగాణ సర్కార్ ఫోకస్
September 9, 2021 / 08:43 AM ISTఎట్టకేలకు రెవెన్యూ కేడర్ బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఉద్యోగుల వివరాలను తీసుకుంటోంది. దీంతో వీఆర్వోలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
Kurnool: వైరల్ వీడియో.. రైతు పొలంలో లంచం తీసుకున్న అధికారులు
June 15, 2021 / 04:16 PM ISTKurnool: పొలం సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు రైతు దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రైతు మధ్యవర్తి ద్వారా వారికి డబ్బు అందించాడు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారులు…
తాళం వేసితిరి – గొళ్లెం మరిచితిరి : Dharani portal, అసలు సమస్యలు ఏంటీ
December 21, 2020 / 06:58 AM ISTDharani portal real problems : తాళం వేసితిరి…గొళ్లెం మరిచితిరి… అన్నట్లు తయారైంది ధరణి (Dharani) పోర్టల్ పరిస్థితి. దశాబ్దాలుగా… అపరిష్కృతమైన భూ సమస్యల పరిష్కారం అటుంచి .. పరీశీలన కూడా లేకుండా పోయింది.…
ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు: కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై సీఎం కేసీఆర్
September 9, 2020 / 01:41 PM ISTTelangana new revenue act 2020: ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు, ఇకపై తహసీల్దారు ఇక జాయింట్ సబ్రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ చట్ట…
కొత్త చట్టం వచ్చేస్తోంది : ఎమ్మార్వో, వీఆర్వోలకు పవర్స్ కట్.. అవినీతి, భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్
February 6, 2020 / 03:20 AM ISTతెలంగాణలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు ఇక బ్రేకులు పడనున్నాయా? ల్యాండ్ మ్యుటేషన్ పేరుతో డబ్బులు దండుకునే కొందరు రెవెన్యూ అధికారులకు ఇక చుక్కలు
గ్రామ స్థాయికి చేరిన పాలనా వ్యవస్థ
January 26, 2020 / 01:18 AM ISTగ్రామ స్థాయికి చేరింది పాలనా వ్యవస్థ. ఏచిన్న పనికావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సిన స్థితి నుంచి ప్రతి పల్లెకు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని కొర్రాయి అనే గ్రామ ప్రజలు రెవెన్యూ…