wages

    Uttar Pradesh Shocker: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. జీతం ఇవ్వమని అడిగినందుకు కార్మికుడి ముక్కు కోసేసిన యజమాని

    September 21, 2022 / 12:39 PM IST

    జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఒక యజమాని దురాగతానికి పాల్పడ్డాడు. తన దగ్గర పనిచేసే కార్మికుడి ముక్కు కోసేశాడు. కేవలం రూ.2000 ఇవ్వమని అడిగినందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు.

    గుడ్డు ఖరీదు నెల జీతం కంటే ఎక్కువ..

    May 1, 2020 / 11:40 AM IST

    ప్రపంచమంతా కరోనా మహమ్మారి భయానికి లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. ప్రజలకు నిత్యావసరాలు తప్పించి ఇతర వస్తువులు కొనడానికి లేదు. కొనుక్కునే అవసరమూలేదు. ఇదే అదనుగా భావించి బ్లాక్ మార్కెట్లో నిత్యవసరాల ధరలు పెంచకూడదని ప్రభుత్వమే ధరలను ఫిక్స్ చేసిం

    కరోనా ఎఫెక్ట్‌ : ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత…సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం 

    March 30, 2020 / 08:01 PM IST

    కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం... సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని డిసైడయ్యింది.

    కఠినంగా లాక్ డౌన్…బోర్డర్లు మూసివేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

    March 29, 2020 / 10:04 AM IST

    కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిరోధించేందుకు 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యద�

    న్యాయమూర్తుల జీతాలు మూడింతలు పెరిగాయి

    February 7, 2020 / 06:29 AM IST

    దిగువ కోర్టుల న్యాయాధికారుల వేతనాన్ని మూడురెట్ల వరకు పెంచాలని రెండో నేషనల్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ సిఫారసు చేసింది.  పింఛను, అలవెన్సుల మొత్తాన్ని 2016,  జనవరి 1నుంచి  అమలయ్యేలా చూడాలని సూచించింది.  ఏటా 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పిం�

    అలర్ట్ : 2 రోజులు బ్యాంకులు బంద్

    January 30, 2020 / 03:57 PM IST

    వేతన సవరణ డిమాండ్ తో బ్యాంకు ఉద్యోగులు రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు సమ్మె చేస్తున్నారు. దీంతో  బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొనున్నారు. 9బ్�

    నెలాఖరులో 2 రోజులు బ్యాంకులు సమ్మె

    January 15, 2020 / 02:47 PM IST

    వేతన సవరణ కోరుతూ దేశ వ్యాప్తంగా బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు దిగుతున్నాయి. జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీన సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ)తో వేతన సవరణపై జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మెక�

10TV Telugu News