Home » waiting
ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పదవులు లేక గోళ్లు గిల్లుకుంటున్నారు.వారికి వచ్చే ఎన్నికల్లోనైనా టికెట్ దక్కేనా? ఇతర పదవులైనా ఇస్తారా?.. అని ఎదురు చూస్తున్నారు.
జమ్మూ కశ్మీర్లో చొరబడడానికి సరిహద్దు అవలి వైపున ఉన్న లాంచ్ప్యాడ్ల దగ్గర దాదాపు 140 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని భద్రతా దళాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు.
Tapovan tunnel waiting for men he knew : ఉత్తరాఖండ్ జలవిలయం ఘటన ఇంకా మరిచిపోవడం లేదు. దాదాపు 25 నుంచి 35 మంది దాక సొరంగంలో ఇరుక్కపోయారు. ఇందులో కొంతమందిని రెస్క్యూ టీం రక్షించగా..మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే..ఓ కుక్కను చూస్తే..మాత్రం అందరికీ జాలి కలుగుతోంది. ఘట�
Rajasthan to Delhi flight “Retrieved Organs To Save Four Lives” : ఎయిర్ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ విమానం నాలుగు ప్రాణాలు బతికించేందుకు జైపూర్ నుంచి ఢిల్లీకి ఆలస్యంగా బయలుదేరింది. ‘ఆలస్యం అమృతం విషం’’అన్నారు పెద్దలు కానీ ఒక్కోసారి ఆలస్యం కూడా ప్రాణాలు కాపాడ
కాకినాడ జీజీహెచ్ లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా పరీక్షల కోసం అనుమానితులు పడిగాపులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎదురుచూస్తున్నా అధికారులెవరూ పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాల
COVID-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఓ చైనా ఔషధ సంస్థ, రెగ్యులేటరీ ఆమోదం కోసం ఎదురుచూడకుండా వాలంటీర్ల గ్రూప్ లపై హ్యూమన్ ట్రయిల్స్ ను ప్రారంభించింది. ఇప్పుడు ఇది భద్రత గురించి మాత్రమే కాకుండా, నీతి మరియు సమర్థత( ethics and efficacy.) గురించి ప్రశ్నలను ల�
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్ ప్రోటోకాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ(జనవరి-21,2020)న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ ఫైల్ చేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో 6 గంటలు వేచి ఉడాల్సి వచ్చింది. జామ్నగర్లోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంల
విమానాశ్రయాల్లో కొన్ని వింత ఘటనలు చోటు చేసుకోవటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన వీడియో సోషట్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికులంతా విమానం కోసం టెర్మినల్ హాల్ లో వెయిట్ చేస్తున్నప్పుడు, వారి మధ్యలో కూర్చున్న ఓ వ్య
కశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు రెడీగా ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. దాదాపు 500 మంది ఉగ్రవాదులు కశ్మీర్లో చొరబడడి అలజడులు సృష్టించేందుకు పీవోకేలోని టెర్రర్ క్యాంప్ ల దగ్గర రెడీగా ఉన్నారని వేచి ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికా�