-
Home » Walk Out
Walk Out
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్.. అసెంబ్లీ గేటు వద్ద జగన్ నిరసన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ సభ్యులు హాజరయ్యారు. అయితే, గవర్నర్ ప్రసంగిస్తుండగా నిరసన తెలిపిన వైసీపీ సభ్యులు.. ఆ తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు.
No Confidence Motion: పార్లమెంటు నుంచి ‘ఇండియా’ ఔట్.. బాధ కలుగుతోందన్న ప్రధాని మోదీ
ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుండగా, మరొకవైపు ప్రధాని ప్రసంగానికి కొనసాగింపుగా అధికార పక్షంలోని నేతలు కూడా అనుకూల నినాదాలు చేశారు. అయితే స్పీకర్ మాటలను విపక్షాలు లెక్కచేయలేదు
హర్యానాలో బీజేపీ సర్కార్ కుప్పకూలనుందా? దుశ్యంత్ రాజీనామా చేస్తారా?
మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర�
ఆంక్షలతో చిదంబరంకి బెయిల్: మీడియాతో మాట్లాడకూడదు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ అర్థిక మంత్రి పి.చిదంబరంకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను బెయిల్ కోసం ఆశ్రయించిన చిదంబరంకు అక్కడ ఊరట లభించింది. ఈ పిటిషన్పై గతనెల 28వాదనలు విన్న జస్టిస�