Home » Walk Out
ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుండగా, మరొకవైపు ప్రధాని ప్రసంగానికి కొనసాగింపుగా అధికార పక్షంలోని నేతలు కూడా అనుకూల నినాదాలు చేశారు. అయితే స్పీకర్ మాటలను విపక్షాలు లెక్కచేయలేదు
మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ అర్థిక మంత్రి పి.చిదంబరంకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను బెయిల్ కోసం ఆశ్రయించిన చిదంబరంకు అక్కడ ఊరట లభించింది. ఈ పిటిషన్పై గతనెల 28వాదనలు విన్న జస్టిస�