Wanaparthy

    పండుగ పూట విషాదం, మట్టిమిద్దె కూలి ఐదుగురు మృతి

    October 25, 2020 / 07:12 AM IST

    roof collapsed in wanaparthy Five Killed : పండుగ పూట వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో తీవ్ర విషాదం నెలకొంది. 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం అర్థరాత్రి మట్టిమిద్దె కూలి ఐదుగురు చనిపోయారు. గోపాల్‌పేట మండలంలోని బుద్ధారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ్మ �

    పెన్షన్ కోసం వెళ్లిన వారిలో 92మందికి కరోనా

    August 26, 2020 / 09:08 AM IST

    వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడలో కరోనా వైరస్ కలకలం రేపింది. పెన్షన్ కోసం వెళ్లిన వృద్దులు, వికలాంగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 92 మందికి వైరస్ సోకింది. 1,400 మంది జనాభా ఉన్న పెద్దదగడ గ్రామంలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఊరు ఊ�

    లాక్ డౌన్ వేళలో..అక్రమ సంబంధాలు : వనపర్తిలో యువకుడి గొంతు కోసిన మహిళ

    May 12, 2020 / 07:47 AM IST

    సభ్య సమాజం తల దించుకొనేలా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా…అక్రమ సంబంధాలతో హత్యలకు తెగబడుతున్నారు. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణం..దేశం మొత్తం లాక్ డౌన్ క�

    విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్

    March 13, 2020 / 08:18 AM IST

    విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ కలెక్టర్ చేశారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ, అభివృద్ధి పనులను పరిశీలించకపోవడం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అయ్యప్పభక్తులకు ముస్లింల అన్నదానం

    December 19, 2019 / 09:16 AM IST

    అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి ముస్లీంలు మతసామరస్యాన్ని చాటుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో కులమతాలకు అతీతంగా అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించారు.

    అర ఎకరం భూమి కోసం తండ్రిని చంపేశాడు

    December 17, 2019 / 11:29 AM IST

    వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదంలో కన్నకొడుకు.. తండ్రిని అతి కిరాతంగా హత్యచేశాడు.

    తహసీల్దారు కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

    November 14, 2019 / 08:31 AM IST

    వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం తహసీల్దారు కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరులో రైతు ఆంజనేయులు తల్లి పేర 1 ఎకరా 26 గుంటల భూమి ఉంది. ప్రధాన రహదారి పక్కన ఉండటంతో కొ�

    మనిషే కానీ : రాత్రి అయితే రక్తం తాగుతాడు

    October 4, 2019 / 11:18 AM IST

    వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన అందరినీ హడలెత్తిస్తోంది. రాత్రయితే చాలు అతడు రాక్షుసుడిలా మారిపోతున్నాడు. జంతువుల నెత్తురు తాగుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాడు.

    ఏపీ కలిసొస్తే గోదావరి, కృష్ణ అనుసంధానం : సీఎం కేసీఆర్

    August 29, 2019 / 11:25 AM IST

    పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే జిల్లా స్వరూపమే మారిపోపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్నారు. రాబోయే పది నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. హైదరాబాద్ లో భూములు అమ్మి పాలమూర�

    టీచర్ చితకబాదడంతో చిన్నారి మృతి

    April 18, 2019 / 06:59 AM IST

    వనపర్తి జిల్లాలో టీచర్ ఆగ్రహానికి చిన్నారి బలి అయింది. సరిగ్గా చదవడం లేదని చితకబాదడంతో మృతి చెందాడు.

10TV Telugu News