Home » war
పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పోలవరంపై మరోసారి రాజకీయ సెగ రాజుకుంటోంది. ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్పై టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. నిపుణులకంటే
భారత్-పాక్ల యుద్ధం అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగుతుందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని భారత్తో ఆఖరి సారి పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మీడి�
భారత్ తమపై దాడికి ఫ్లాన్ చేస్తోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.యుద్ధ మూర్ఛతో భారత్ పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన బాధ్యతారాహిత్యం చేసిన ప్రకటనను ఖండిస్�
ప్రాణాలనుపణంగా పెట్టి దేశం కోసం పోరాడే తెగువ..అంకిత భావం వీర జవాన్ల సొంతం. దేశం కోసం అమరులైనా.. వారసులమంటూ కుటుంబాల్లో నుంచి సైన్యంలో చేరటం చూస్తున్నాం. సైనికులంటే అదీ.. ఎటువంటి పరిస్థితిలోనైనా వెనుకడుగేయని నైజంతో కార్గిల్ యుద్ధంలో కాల
తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ హాట్ పొలిటిక్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్, ఏపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐటీ గ్రిడ్, ఓటర్ల తొలగింపు విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ జగన్కు సహకరిస్తోందని, మోడీ, జగన్, కేసీఆర్లు ఏపీ ప�
ఉడిపి : పాకిస్థాన్ పై భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఉడిపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ స్పందించారు. ఇరు దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు వస్తున్న వార్తలపై విశ్వేశ్వరతీర్థ మాట్లాడుతు..భారత్-పాక్ల మధ్య
పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఎయిర్ స్ట్రయిక్స్ గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పందించారు. 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున టెర్రిస్టుల
దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి తప్ప ఫేస్ బుక్ లో కాదని ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని బుడ్గామ్ లో గత వారం ఎంఐ-17 వీ5 చాపర్ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్�
అనుమానాలు తొలిగాయి. క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులు నిజమే అని తేలింది. బాలాకోట్లోని జైషే
కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు... ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ల కోసం యుద్దాలు చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని హెచ్చరించారు. తాను పాకిస్తాన్కు అనుకూలంగా