Home » Warangal News
వరంగల్ జిల్లా నర్సంపేటలో వైన్ షాపు యజమానిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది.
వరంగల్లో డ్రగ్స్ కేసుపై.. తీగ లాగితే డొంక కదులుతోంది. రాజకీయ నేతల అండతో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ప్రజాప్రతినిధికి చెందిన హోటల్ డ్రగ్స్ కు అడ్డాగా మారినట్టు తెలుస్తోంది.
https://youtu.be/mn8gyc5pKFU
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం – కడియం భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని మాజీ ఉప ముఖ్యమంత్రి, మండలి సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల తర్వాత వివిధ ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవ�
అడవిలో చెట్లు ఎవరు నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఫారెస్టు ఆఫీసర్స్ కూడా అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ ఆఫీసర్ చేసిన పనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చితి పేర్చడానికి కట్టెలు తీసుకె�