Home » Warning
ఏపీకి ప్రధాన జలవనరయిన శ్రీశైలం డ్యాం ప్రమాదకర స్థితిలో ఉందా? కృష్ణమ్మను తనలో నింపుకుని, విద్యుత్ ఉత్పాదన చేస్తూ తెలుగు ప్రజలకు నీరు..
‘కవ్విస్తే కట్ చేస్తాం’ ‘మొరటుబాలుడు కిమ్ కు మర్యాదలు నేర్పిస్తా అంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్కే వార్నింగ్ ఇచ్చారు దక్షిణకొరియా కొత్త అధ్యక్షుడు.
191 ట్యాంకులు, 29 ఫైటర్ జెట్లు, 29 హెలికాప్టర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 816 సైనిక వాహనాలను ధ్వంసం చేశామని తెలిపింది.
బీజేపీ క్రమ శిక్షణ గల పార్టీ అని..సీనియర్ నేతలు కూడా పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాలని..‘కట్టు తప్పిదే వేటు తప్పదు‘ అంటూ పార్టీ అసమ్మతి నేతలకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.
హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ నగరంలో పబ్ లకు ఎక్సైజ్ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇష్టమొచ్చినట్లుగా సౌండ్ లతో రచ్చ చేస్తే ఊరుకునేది లేదని..నో డీ జే & నో లైవ్ బ్యాండ్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.
కరోనా మహమ్మారిపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు దేశంలోని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్.
మంగళవారం ఉదయం అమెరికా-చైనా దేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన వర్చువల్ చర్చలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బలప్రదర్శనకు వాడుకొన్నారు. తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని
కేంద్రప్రభుత్వం కులగణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, సినీనటుడు సుమన్ ప్రకటించారు.
తైవాన్_ను టచ్ చేస్తే తాట తీస్తాం.!