Home » Warning
ఎన్నారై పారిశ్రామిక వేత్త... ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
గులాబ్ తుఫాన్ గడగడలాడిస్తోంది. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. గులాబ్ ఉత్తరాదిన శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు అన్ని జిల్లాలను ప్రభావితం చేయగా భారీ వర్షాల..
టీడీపీపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తాము కేసులు పెట్టడం మొదలు పెడితే ఈ రోజు టిడిపి నాయకులు ఇళ్లళ్లో ఉండగలరా అని ప్రశ్నించారు.
కరోనా బారినపడి కోలుకుంటే యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి, తమకేమీ కాదనుకుంటున్న వారికి వార్నింగ్ ఇచ్చింది. కోవిడ్ నుంచి కోలుకున్నా డేంజర్ తప్పదని హెచ్చరిస్తున్నారు.
భూతాపం కారణంగా 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కి పెరిగే ప్రమాదమున్నదని వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్)కి చెందిన ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ అన్ క
భారత్ తో సహా దాదాపు మరో 10 దేశాలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిక చేసింది. హెచ్చరికలను అతిక్రమించి ఆ దేశాలకు ప్రయాణాలు చేస్తే వారు మూడు సంవత్సరాలపాటు ప్రయాణాలు చేయకుండా నిషేధం విధిస్తామని..చట్టపరమైన
రైతులని తప్పుదోవ పట్టించవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం తర్వాత ఎట్టకేలకు లాక్డౌన్ ఎత్తేసి ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు మళ్ళీ మాస్క్లు లేకుండా ఉండడం.. గుంపులుగా తిరగడం.. షాపింగ్లకు తిరగడం వంటివి చేస్తూనే ఉన్నారు.
ఇరుగుపొరుగు దేశాలతో చైనాకు ఘర్షణ ఇంకా కొనసాగుతోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ చేసిన హెచ్చరికలతో ఆ దేశంలో మంగళవారం రికార్డుస్థాయిలో ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నారు