Home » Warning
Warning to motorists : రోడ్డు ప్రమాదాలు పూర్తిస్థాయిలో నియంత్రించడంపై సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝలిపించడానికి సిద్ధమయ్యారు. టూ వీలర్ నడిపేవారితో పాటు వెనకాల కూర్చునే వా�
sbi alerts customers: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ(SBI) తన కస్టమర్లను హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవని చెప్పింది. ఆధార్ తో లింక్ చేసుకోకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రావాల్సిన సబ్సిడీ ఖాత�
cyberabad cp warns vehicle owners: హైదరాబాద్ లో వాహనదారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామన్నారు. పద్ధతిగా నడుచుకోకపోతే చిప్పకూడు తినిపిస్తామన్నారు. అయితే ఈ వార్నింగ్ అంద�
ysrcp mla controversial comments: ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ వేడిని తార స్థాయికి పెంచాయి. తమ మద్దతుదారుల విజయం కోసం పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు.. కొన్ని సమయాల్లో నోరు జారుతున్నారు. కొందరు ప్రజా ప్�
warning for facebook users: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. కేటుగాళ్లు ఇప్పుడు ఫేస్ బుక్ అకౌంట్ల మీద పడ్డారు. ఫేస్ బుక్ వేదికగా చీటింగ్ చేస్తున్నారు. ముందుగా ఎఫ్ బీలో ఓ వ్యక్తి వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశ
https://youtu.be/fPOw-Zx7ZMc
Do not sirens ambulance drivers Italy mafia War : రోడ్లమీద అంబులెన్స్ లు వెళుతుంటే దారి ఇవ్వటానికి సైరన్ మోగిస్తుంటారు. ట్రాఫిక్ ఉంటే దారి ఇవ్వాలని కుయ్ కుయ్ మంటూ సైరస్ మోగిస్తుంటారు. కానీ అంబులెన్స్ లు కుయ్ కుయ్ మంటూ సైరస్ సౌండ్ మోగించకుండా వెళ్లాలని మాఫియా అంబులెన్స్ �
police warning for social media: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరూ లేరు. చిన్న, పెద్ద.. ధనిక, పేద అనే తేడా లేదు. అంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారింది. అదే సమయంలో అందరి ఫోన్లలోనూ నెట్ ఉంటుంది. దీంతో అన్ని పనులకూ ఫోన్లే వాడుతున్నారు. �
Rakesh Tikait’s “Gaddi Wapsi” Warning : రెండున్నర నెలలుగా ఉద్యమిస్తున్న రైతు ఉద్యమనేత టికాయ్..కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనన్నారు. అటు పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లాయి. రాజ్యసభలో మొదలైన సుదీర్ఘ చర్చ 2021, ఫ�
sbi issues warning for customers: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను హెచ్చరించింది. లోన్లు, ఆఫర్లు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంది. ‘మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి’ అని ఎస్బీఐ తన ట్విట్టర్ ద్వారా �