Home » Water Bottle
సోషల్ మీడియాలో ఓ పోస్టు తెగ వైరల్ అవుతుంది. వాస్తవానికి ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ. 10 మాత్రమే. కానీ, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ జొమాటో అదే వాటర్ బాటిల్ ను ..
నీళ్లు దుర్వాసన రావడంతో షాక్ కి గురైంది. వెంటనే దీనిపై హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. Rajasthan
ట్రైన్లో వాటర్ బాటిల్ ఎమ్మార్పీ కంటే రూ.5 ఎక్కువ తీసుకున్నందుకు రూ.లక్ష జరిమానా విధించారు అధికారులు.
గుజరాత్ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్పై ఆగంతకుడు వాటర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డాడు. గార్బా ఈవెంట్లో పాల్గొనేందుకు రాజ్కోట్ వెళ్లిన కేజ్రీవాల్పై ఆగ�
రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ (12591) రైలులో రవి యాదవ్ (26) తన సోదరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. జిరోలీ గ్రామానికి చేరుకోగానే పాంట్రీ సిబ్బందితో గొడవ జరిగింది. వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్న సమయంలో పాన్ మసాలా తింటున్నాడని ప్రశ్నించాడు.
షాపింగ్ మాల్ కు వెళ్లిన ఓ కస్టమర్ కి దాహం వేసింది. దీంతో అతడు కౌంటర్ దగ్గరికి వెళ్లి మంచి నీళ్ల బాటిల్ అడిగాడు. అయితే సిబ్బంది వాటర్ బాటిల్ కాకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చారు.
ఒకే సొసైటీలో బతుకుతున్న మనలో మనకే ఒకరి ప్రాణంపై మరొకరికి బాధ్యత ఉండాలి. ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్న డాక్టర్లు, రక్షణ కల్పించే పోలీసులు అని కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత..
వరల్డ్ కాస్ట్లీ డ్రింక్స్ లక్షల్లో ఉంటాయని తెలుసు కానీ, నీటి బాటిల్ ఖరీదు ఏకంగా రూ.45లక్షలా అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. వైన్స్, విస్కీలు కోట్లలో పలుకుతాయని తెలుసు.
పోర్చుగల్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ మరియు స్టార్ ఫుట్ బాలర్ గా పేరుపొందిన క్రిస్టియానో రొనాల్డో(36) మైదానంలోనే కాదు బయట కూడా ఏది చేసినా సంచలనమే.
చిన్న పొరపాటు.. అతడిని కటకటాల్లోకి నెట్టింది. వాటర్ బాటిల్స్ విక్రయించే 58ఏళ్ల షాపు యజమాని వాటర్ బాటిల్ అనుకుని కస్టమర్కు యాసిడ్ బాటిల్ అమ్మాడు. నీళ్లు అనుకుని కస్టమర్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని మండ్వాలి ప్రాంతంలో �