water dispute

    జల వివాదం.. పరిష్కారమెప్పుడు..?

    July 3, 2021 / 11:29 AM IST

    జల వివాదం.. పరిష్కారమెప్పుడు..?

    AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం, తెలంగాణ తీరుపై ప్రధానికి లేఖ

    June 30, 2021 / 04:24 PM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం విషయంలో తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్ సీరియస్ అయ్యింది. తెలంగాణ మంత్రుల చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.

    నీటి లెక్కలు తేలేనా : కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం

    February 5, 2021 / 06:37 AM IST

    krishna river management board : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ భేటీ కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడాలు, నీటి పంపకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనుంది. హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లూ పాల్గొననున�

    నో కాంప్రమైజ్.. తాడో-పేడో తేల్చుకునేందుకు జగన్, కేసీఆర్ రెడీ.. రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ

    October 5, 2020 / 12:32 PM IST

    cm jagan cm kcr water dispute: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్‌ల నిర్మాణంపై రగడ రేగుతోంది. దీంతో రేపు(అక్టోబర్ 6,2020) జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ర�

    water dispute : కేంద్రానికి CM Kcr లేఖాస్త్రం

    October 3, 2020 / 07:22 AM IST

    water dispute : కృష్ణా – గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో ఏపీ అనుసరిస్తున్న తీరును, ఏడేళ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజ

    కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ

    August 11, 2020 / 05:08 PM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదిరింది. కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ కోసం నిర్మించారన్న కేసీఆర్ వ్యాఖ్యాలపై ఏపీ సర్కార్ విస్మయం వ్యక్తం చేసింది. ఎపెక్స్ కౌన్

    కేంద్రంపై సీఎం కేసీఆర్ గరం గరం

    July 31, 2020 / 02:25 PM IST

    రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుపట్టారు. కృష్ణా – గోదావరి జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆగస్ట్‌ 20 తర్వాత అపెక్స�

    ఏపీ – తెలంగాణ జల వివాదం : కేటాయించిందే వాడుకుంటాం – సీఎం జగన్

    May 13, 2020 / 02:59 AM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం రాజుకుంది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్‌ మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ తీసుకున్న నిర్ణయం ఇందుకు ఆజ్యం పోసింది. �

10TV Telugu News