Home » water dispute
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో..
నీటివాటా తేల్చాల్సిందే.. కేంద్రంతో కేసీఆర్ ఢీ.!
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు విమర్శలు సంధించుకుంటున్నారు. ఒకే రాష్ట్రం నుంచి విడిపోయిన రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు కలిసి చర్చించడం లేదని మాజీ ఎంపీ మైసూ�
ఈటల వ్యవహారంపై కేటీఆర్ కీలక కామెంట్స్
AP Govt : ఏపీ- తెలంగాణ జలవివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నెలరోజులకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నా… కేంద్ర ప్రభుత్వ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ వస్తోంది. రెండు �
రెండు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని.. సీఎంల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సోమవారం ఫిర్యాదు చేసింది. ఇది అక్రమ కట్టడమని ఫిర్యాదులో పేర్కొంది.
కృష్ణా జలాల వాటా విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవో తెలంగాణ ప్రగతి భవన్ లోనే తయారైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు చెందిన జలాలను ఏపీ సీఎం జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని మంత్రులు మాట్లాడుతున్నారని..
నీటి వివాదంపై త్రిసభ్య కమిటీ
ముదురుతున్న జల జగడం