-
Home » water dispute
water dispute
గొడవలొద్దు.. ఇద్దరు సీఎంల నోట ఒకే మాట.. వాటర్ వార్కు ఎండ్కార్డ్ వేయబోతున్నారా?
AP Telangana Water War: ఏపీలో టీడీపీ, వైసీపీ వాటర్ వార్ పేరుతో డైలాగ్వార్కు దిగి మైలేజ్ కోసం ఎత్తుకు పైఎత్తులు వేశాయి. రేవంత్ వ్యాఖ్యలను బేస్ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తే..హరీశ్రావు కామెంట్స్ ఆధారంగా..వైసీపీపై టీడీపీ విమర్శల దాడి చేస
నీళ్ల విషయంలో రాజకీయాలు సరికాదు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఆనందపడొద్దు- సీఎం చంద్రబాబు
సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. Chandrababu
రెండు రాష్ట్రాల మధ్య జల జగడం.. ఏపీలోని రెండు పార్టీల మధ్య రాజకీయ రగడకు ఎలా దారితీసింది?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై టూ స్టేట్స్ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెగ్యులర్గా రచ్చ నడుస్తూనే ఉంది. Tdp Vs Ysrcp
రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారు- మంత్రి నిమ్మల రామానాయుడు
ఐదేళ్ల హయాంలో మీరు పూర్తి చెయ్యలేని హంద్రీనీవాను మేము ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి చూపించాం. Nimmala Rama Naidu
అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. వారి మాటలను తూకం వేస్తే 24 క్యారెట్ల అబద్ధం వస్తుంది: రేవంత్ రెడ్డి
"ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖర్ రావు గుర్తించారు. అందుకే బయటికి వచ్చి మళ్లీ జల వివాదం రేపుతున్నారు" అని అన్నారు.
వాటర్ వార్తో కేసీఆర్ ప్లాన్.. రేవంత్ కౌంటర్ ఆపరేషన్.. సిట్ నుంచి నోటీసులు, అసెంబ్లీలో చర్చ
నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీ వేదికగా చెప్తామంటూ.. శాసన సభ వేదికగా గులాబీ దళపతిని ఇరకాటంలో పెట్టే గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారట.
ఏపీకి షాకిచ్చిన తెలంగాణ సర్కార్.. బనకచర్లపై చర్చకు ససేమిరా.. అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి లేఖ
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో..
నీటివాటా తేల్చాల్సిందే.. కేంద్రంతో కేసీఆర్ ఢీ.!
నీటివాటా తేల్చాల్సిందే.. కేంద్రంతో కేసీఆర్ ఢీ.!
AP, Telangana Water Dispute : రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు చర్చించడం లేదు ?
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు విమర్శలు సంధించుకుంటున్నారు. ఒకే రాష్ట్రం నుంచి విడిపోయిన రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు కలిసి చర్చించడం లేదని మాజీ ఎంపీ మైసూ�
ఈటల వ్యవహారంపై కేటీఆర్ కీలక కామెంట్స్
ఈటల వ్యవహారంపై కేటీఆర్ కీలక కామెంట్స్