weapons

    లాయర్ దంపతుల హత్య : బ్యారేజీలో కత్తులు దొరికేనా

    March 1, 2021 / 10:21 AM IST

    lawyer couple murder : లాయర్‌ వామనరావు దంపతుల హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు.. మంథనిలో వామనరావును దంపతులను అత్యంత దారుణంగా హత్య చేయడానికి నిందితులు కుంట శ్రీను, చిరంజీవి వాడిన మరణాయుధాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.. హత్య చేశాక నింద

    Medakలో యుద్ధ ట్యాంకుల తయారీ.. మరింత బలం పుంజుకోవాలని..

    September 29, 2020 / 07:43 AM IST

    Medak:శత్రు దేశాల కవ్వింపులు.. యథేచ్ఛగా చెలరేగిపోతున్న విష ప్రచారాలు.. భారత భూ భాగాన్ని ఆక్రమించుకునేందుకు చేసే ప్రయత్నాల్నింటినీ తిప్పికొట్టేందుకు మరింత సామర్థ్యాన్ని పోగు చేసుకుంటుంది ఇండియా. ఈ క్రమంలో రూ.1,094 కోట్లు వెచ్చించి 156 ఇన్‌ఫాంట్రీ క�

    మారని పాక్ వక్రబుద్ధి…రాత్రిపూట డ్రోన్లతో ఉగ్రవాదులకు ఆయుధాలు సప్లయ్

    September 22, 2020 / 10:13 PM IST

    బోర్డర్ లో పాకిస్థాన్‌ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. రాత్రిపూట ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల కోసం చేరవేస్తున్న పాకిస్థాన్​ డ్రోన్​ను జమ్ముకశ్మీర్​ లోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్​నూర్​లో స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళా�

    ఇండో-పాక్​ బోర్డర్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం

    September 12, 2020 / 04:14 PM IST

    భారత్‌-పాక్‌ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు. పంజాబ్‌ ఫిరోజ్‌పూర్ జిల్లా ఇండో-పాక్​ సరిహద్దు ప్రాంతంలోని ఓ పొలంలో మూడు ఏకే -47లు, రెండు ఎం -16 రైఫిళ్లను శనివారం బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు పలు ఆయ

    గన్ తో తల్లిని, అన్నను కాల్చేసింది

    August 30, 2020 / 07:59 AM IST

    క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. సొంతవాళ్లనే మట్టుబెడుతున్నారు. సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న అధికారి మైనర్ కూతురు గన్ తో తల్లిని, అన్నయ్యను కాల్చేయడం కలకలం రేపింది. లక్నోలోని గౌతంపల్లి పీఎస్ పరిధిలో శనివారం మధ్యాహ�

    ఆయుధాల కొనుగోలులో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ

    July 18, 2020 / 07:09 PM IST

    లద్ధాక్‌లో ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యం అత్యవసరంగా ఆధునిక ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నాలు పారరంభించింది. ఆయుధాలు కొనాలంటే ఏళ్ళు గడిచిపోతున్నాయి. నిపుణుల కమిటీల పరిశీలనలు, అంతర్జాతీయ మార్కెట్ లో టెండర్లు. ఇంతలో దళారుల రంగ ప్రవేశ�

    లడఖ్ ప్రతిష్టంభన : భారత్‌కు ఆయుధాలు, మందుగుండు పంపిస్తున్న మిత్రదేశాలు!

    June 29, 2020 / 02:50 PM IST

    భారత్-చైనాల మధ్య సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత దళాలకు లడఖ్ వద్ద చైనాతో దీర్ఘకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇటీవల భారత జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో చైనా కుతుంత్రం మరోసారి బయటపడింది.  దీంతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనాకు

    యూదుల మందిరంపై దాడి…ప్రత్యక్ష ప్రసారం చేసిన ఆగంతకుడు

    October 10, 2019 / 10:01 AM IST

    జ‌ర్మ‌నీలో బుధవారం ఓ ఉన్మాది యూద మందిరంపై కాల్పుల‌కు తెగబడ్డాడు. మిలిట‌రీ త‌ర‌హా దుస్తులు వేసుకున్న ఆగంతకుడు పెద్ద పెద్ద గన్స్ తో హ‌ల్లేలోని సైన‌గాగ్‌పై ఫైరింగ్ చేశాడు. మందిర ద్వారాలు తెరుచుకుని లోనికి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించి విఫ

    దివాళీ కోసం అణ్వాయుధాలు దాచామనుకున్నారా!

    April 21, 2019 / 04:05 PM IST

    పాకిస్తాన్‌ బెదిరింపులకు భయపడే వైఖరికి భారత్‌ స్వస్తి పలికిందని ప్రధానమంత్రి నరేం‍ద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…తమ దగ్గర అ

10TV Telugu News