Home » WEARING
Ghaziabad thief t shirt ‘Namo again’ : దేశరాజధాని ఢిల్లీకి సమీజంలోని గజియాబాద్లోని లెనీ బార్డర్ వద్ద పోలీసులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. మొబైల్ షాపులో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని గజియాబాద్ పోలీసులు ట్విట్టర్�
యూఎస్ ఓపెన్ టైటిల్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన జపాన్ ప్లేయర్ నవోమి ఒసాకా విలేకరుల సమావేశంలో దివంగత మాజీ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు Kobe Bryant జెర్సీ ధరించింది. కోబ్ బ్రయంట్ అనుకున్నది తాను సాధించాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. ఓ వ్�
గిన్నీస్ బుక్ రికార్డు సాధించాలనే తపన చాలామందికి ఉంటుంది. కానీ అది మాటలుకాదు.ఆ రికార్డు సాధించాలంటే వినూత్నంగా ఆలోచించాలి. తాము చేసేది గతంలో ఎవ్వరూ చేయకూడనిది కూడా అయి ఉండాలి. అంటువంటే ఇదిగో ఈ వ్యక్తి. టీషర్టులు వేసుకుని గిన్నీస్ రికార్డు స
ఎవరూ చేయని ధైర్యం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి…పీపీఈ కిట్ ధరించి కరోనా బాధితులను పరామర్శించి విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించారు. రోగులకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో 150 పడకలను ఏర్ప�
సెంట్రల్ లండన్ లో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. నగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అతడి ఒంటిపై నూలు పోగు కూడా లేదు. కానీ ప్రైవేట్ భాగం కనిపించకుండా మాస్కు ధరించాడు. సెంట్రల్ లండన్ లోని ప్రముఖ షాపింగ్ స్ట్రీట్ లో శుక్రవారం(జూలై 24,2020) ఈ ఘటన జరిగిం�
Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్�
కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు పాటించ లేదని, మాస్క్ వేసుకోలేదనే కారణంతో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు(సీఆర్పీఎఫ్) కి చెందిన జవాన్ ని కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకోవడం, చేతుల
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కరోనా మాస్క్ ధరించారు. మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ఆయన పరిశీలించారు. 2020, ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం సీఎం నివాసంలో సమీక్ష నిర్వహించారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ�
లాక్డౌన్పై ప్రధానమంత్రి మోదీ 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ను దేశంలో కొనసాగించాలా… లేక ఎత్తివేయాలా అన్నదానిపై నేడు తేల్చనున్నారు. అయితే అంతకుముందు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. �
మహారాష్ట్ర వణికిపోతోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్ రావడంతో క్వారంటైన్లో ఉంచుతున్నారు. లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తూ వ్యాప్తిని నిరోధి�