Home » Weather Report
రాష్ట్రంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 13 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మండే ఎండల తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించింది. రెండు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.
టీమిండియా తుది జట్టులో సంజూ శామ్సన్ కు అవకాశం దక్కుతుందా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. రింకు సింగ్ ఇవాళ్టి మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలకు కూడా ..
ఏపీ ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షించారు.
ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హరి నారాయన్ ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
కోస్తాంధ్ర , రాయలసీమలో వర్షాలు
Rain Alert For Andhra Pradesh : అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో వానలు దంచికొడతాయన్నారు.
అక్టోబర్ 25 తెల్లవారు జామున అల్ గైదా (యెమెన్), సలాలా (ఒమన్) మధ్య తుఫాను తీరాలను దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అకస్మాత్తుగా దిశను మార్చుకునే అవకాశం లేకపోలేదని, ఈ కారణంగా తుఫాను ఎక్కడ తీరాన్ని తాకనుందనేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేమని ఐ�