Home » Wedding Ceremony
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా కుమారుడు నిహార్ వివాహ వేడుక విజయవాడ శివారు కంకిపాడులో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్ - సాయి న
ఓ మహిళ తన పెళ్లి వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది. అందుకోసం చాలా డబ్బులు జమ చేసింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరైన వరుడు దొరకలేదు. చివరికి ఆమె ఏం చేసిందో చదవండి.
పెళ్లి పీటలపై వరుడు చేసిన పనికి వధువుకు చిర్రెత్తుకొచ్చింది.అంతే ఛెళ్లు మంటూ అతని చెంపమీద ఒక్కటిచ్చింది. పాపం గురుడికి దిమ్మ తిరిగిపోయింది. కిక్కురుమనలేదు.
చివరికి ఫంక్షన్ లోని సంపులో బాలుడు విజిత్ రెడ్డి విగత జీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఫంక్షన్ హాల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకు విజిత్ రెడ్డి సంపులో పడి చనిపోయినట్లుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న�
వివాహ సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మొదటగా వరుడు విషం తాగాడు. ఈ విషయాన్ని వధువుకు చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగారు.
పెళ్లి వేడుకల్లో చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ కొన్ని గొడవలు చూస్తే మరీ విచిత్రంగా అనిపిస్తాయి. వధువు డ్యాన్స్ చేయడానికి ఆడపెళ్లివారు అభ్యంతరం చెప్పారట. అంతే మగ పెళ్లివారు దాడి చేసారు. ఈ ఘటనలో గాయాలపాలై కొందరిని ఆసుపత్రికి తరలించగా.. వధూవర�
జూన్ 14వ తేదీ తరువాత మళ్లీ ఆగస్టు 18వ తేదీ వరకు శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లకు శుభముహూర్తాలు లేవని పండితులు పేర్కొంటున్నారు.
కేరళలో సెల్ఫీ కారణంగా ఏకంగా పెళ్లి వేడుకనే వాయిదా పడింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్ కు కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రాకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది.
జార్ఖండ్ లోని ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
మీర్చౌక్లోని ఓ వివాహ వేడుకల్లో కత్తులు, తల్వార్లతో హంగామా సృష్టించారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భరాత్లో భాగంగా తల్వార్లతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.