Home » West Bengal Politics
బీజేపీ తన విజయావకాశాలను కోల్పోయింది. ప్రజలు క్షేత్రస్థాయిలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ మోడీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనిపిస్తుంది
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా రక్తాన్ని అయినా చిందించేందుకు తాను సిద్ధమని, ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించేందుకు మాత్రం నేను ఒప్పుకోనని అన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమ
కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ నిరసన తెలియచేస్తుందని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ వెల్లడించారు. గత సంవత్సరం కూడా ఇలాగే చేశారని...