Home » West Bengal
పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నటి అర్పిత ముఖర్జీ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు.
కండోమ్ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే.. కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కండోమ్స్ ను వేడి నీటిలో రాత్రంతా నానబెడతారు. దాదాపుగా 5-6 గంటలు నీటిలోనే ఉంచుతారు. ఆ తర్వాత నీటిలోంచి కండోమ్లను తీసేసి �
అవినీతి కేసులో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రికి మద్దతు కరువైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్థ ఛటర్జీ ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అధికారులు ఎవరికైనా ఫోన్ చేసుకునేందుకు ఇచ్చిన అవకాశం అలా వృథా అయింది.
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి ప్రకటించింది.
భారత్ లో తొలిసారి కోల్కతా మెట్రోలో భాగంగా అండర్వాటర్ మెట్రోను అందుబాటులోకి రానుంది. హుగ్లీ నది గుండా హౌరా కు ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ముర్షిదాబాద్ జిల్లా, శక్తిపూర్ ప్రాంతంలోని కుమ్రిపూర్ గ్రామంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాంబులు చుడుతున్న మునాయ్ షేఖ్, యూసుఫ్ షేఖ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమబెంగాల్ ప్రజలు బ్లాక్ ఫీవర్ తో జనాలు హడలిపోతున్నారు. 11 జిల్లాలలో 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు నమోదు అయ్యాయి.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏది చేసినా సంచలనమే. పాలనా వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే మమతా బెనర్జీ చాయ్ తాజాగా డార్జిలింగ్ లో పానీ పూరీ అమ్ముతూ కనిపించారు.
‘మీ భార్యను ఎవ్వరికి అప్పుగా ఇవ్వొద్దు..ఇస్తే తిరిగి రాదు’ అంటూ..మరోసారి నోరు జారారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు సంధిస్తున్నారు ప్రత్యర్థులు.
కోల్ కతాలో ఓ పోలీసు కానిస్టేబుల్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈకాల్పుల్లో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. విచ్చలవిడిగా కాల్పులు జరిపిన తరువాత సదరు కానిస్టేబుల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.