Home » West Bengal
పశ్చిమబెంగాల్ లోని దిఘా బీచ్ పర్యాటకుల చాలా ప్రసిద్ధి. ఇప్పుడంటే కోవిడ్ కారణంగా పర్యాటకుల తాకిడి తగ్గింది కానీ ఒకనాడు ఈ బీచ్ పర్యాటకులకు బెస్ట్ స్పాట్. ఇప్పుడు కరోనా తర్వాత కూడా దిఘా బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. సోమవారం కూడా అలానే పర్యా�
వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రాబోయే మార్చి నాటికి 32వేల టీచర్ ఉద్యోగాలకు అవకాశం కల్పించనుంది. ప్రాథమికోన్నత పాఠశాల, ప్రైమరీ లెవల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ అన్నారు.
తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)ఎమ్మెల్యే జయంత్ నాస్కర్(73) కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.
దేశవ్యాప్తంగా చాలా మందిలో మ్యాగ్నెటిజం లక్షణాలు కనిపించాయి. అదే తరహాలో బెంగాల్ లోని బరాసత్ కు చెందిన 66ఏళ్ల మహిళలోనూ అదే లక్షణాలు కనిపించాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఇలా జరిగిందంటూ చాలా మంది ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 2కోట్ల మంది వరకూ వ్యాక్సిన్ వేయించాం. ప్రత్యేకించి సూపర్ స్ప్రెడర్స్ లాంటి గ్రూపులకు ప్రాధాన్యత ఇచ్చామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీడియా
పశ్చిమ బెంగాల్ లో కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగిస్తున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఎంపీపై దాడి జరిగింది.
పశ్చిమ బెంగాల్ సర్కార్కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారడు,మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
2024 లోక్సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయా ? ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ మొదలైందా? బెంగాల్, తమిళనాడులో ఎన్నికలలో తృణమూల్. డీఎంకేలను అధికారంలోకి తెచ్చిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పావుల�