Home » West Bengal
మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.
వెస్ట్ బెంగాల్ లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. 32 ఏండ్ల మహిళ దీనికారణంగా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బ్లాక్ పంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.
భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్ కు అయినా పేరు ఉంటుంది కదా.. కానీ మన భారతదేశంలో ‘పేరు లేని’ ఓ రైల్వే స్టేషన్ ఉందని తెలుసా? నిజమేనండీ..ఆ రైల్వే స్టేషన్ కు పేరు ఉండదు. దీంతో ఆ రైల్వే స్టేషన్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం రాజీనామా చేశారు.
పశ్చిమ బెంగాల్ లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే.. మే 2 తేదీన ఫలితాలు వెలువడ్డాయి.. టీఎంసీ పార్టీ అత్యధిక స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆ పార్టీ నుంచి బరిలో దిగిన టీంఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విజయం �
Anti virus mask : 17 ఏళ్ల అమ్మాయి ఏం చేస్తుంది. పైగా ఈ కరోనా రోజుల్లో ..ఆన్ లైన్ క్లాసులు వింటూ..అబ్బా ఏందిరా బాబూ..కాలేజీకి పోవటానికి లేదు..ఫ్రెండ్స్ తో ఓ సరదా లేదు పాడూ లేదు అనుకుంటుంది. కానీ పశ్చిమ బెంగాల్ కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి మాత్రం ‘కరోనా మహమ్మారిని ఖ
a కేంద్ర ప్రభుత్వంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు బీజేపీనే కారణమని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ
MAMATA పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించినప్పటికీ, ఏకంగా సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం టీఎంసీ వర్గాలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలవడంపై �