Home » West Bengal
పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో.. వెనుకబడ్డట్లు కనిపించినా క్రమంగా టీఎంసీ ముందంజలో కొనసాగుతుంది. జరిగిన 294 అసెంబ్లీ స్థానాలకుగానూ..
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిప
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ�
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
ECI Website : బెంగాల్ కోట మమతదా ? మోదీదా ? తమిళనాట స్టాలిన్ కల నెరువుతుందా ? కేరళ జనం లెఫ్ట్ కే..రైట్ కొడుతారా ? అసోంలో అధికారం అందుకొనేది ఎవరు ? పుదుచ్చేరి కమలానికి కలిసి వస్తుందా ? తిరుపతి, సాగర్ బై పోల్స్ లో బ్యాండ్ మోగించేది ఎవరు ? వ్యాక్సిన్ ఇచ్చిందెవర�
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏడో విడత పోలింగ్ జరుగుతున్న క్రమంలో అసన్సోల్ దక్షిణ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసీ పార్టీకి చెందిన ఓ ఏజెంట్ సీఎం మమతా బెనర్జీ ఫోటో ఉన్న క్యాప్ పెట్టుకుని తిర�
పశ్చిమ బెంగాల్లో కరోజా కలకలం రేపుతోంది. ఖర్దాహ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి కాజల్ సిన్హా కరోనాతో మృతి చెందారు.
ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సరెండర్ చేయబోమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు.
దేశంలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా వ్యాప్తిస్తున్న తరుణంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై మరోసారి ధ్వజమెత్తారు.